Home / Masonry Layoutpage 152

Masonry Layout

మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫే మాటలు పడరు కదా..అలాంటిది పోలీసుకు వార్నింగులివ్వడమేంటి?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిఅకగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో 2017 లో జగన్ ప్రత్యేక హోదా కొరకై ప్రజలతో పోరాటం చేయడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మి అధికారంతో ఆపేశారు..అప్పుడు లెక్క వేరు ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి అన్యాయం అయిపోతుందా అని నిలదీశారు. అంతేకాకుండా “నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, …

Read More »

విశాఖ ఘటనపై టీడీపీ రాజకీయం..చంద్రబాబుపై మాటల “దాడి”..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్‌ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. …

Read More »

జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !

వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …

Read More »

చంద్రబాబు దమ్ముంటే కర్నూలులో అడుగుపెట్టు.. విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మా ముందుంది..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు …

Read More »

పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!

పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌నుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమ‌తుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజ‌క్టు ప‌నుల డ్రాయింగ్‌లు, డిజైన్ల అనుమ‌తి, లైజ‌నింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియ‌మించాల‌న్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప్రాంతానికి హెలికాప్ట‌ర్‌లో చేరుకున్నారు. తొలుత ఏరియ‌ల్ స‌ర్వే చేసిన ముఖ్య‌మంత్రి అనంత‌రం …

Read More »

ఎయిర్‌పోర్ట్‌లో బాబుకు అంత ఘోర పరాభవం జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యేలు..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటన ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనలను నడిపిస్తుంటే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాతో సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటుకు  మద్దతుగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏకంగా చంద్రబాబుకే పంపారు. కాగా చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ …

Read More »

ఎమ్మెల్యే ఆర్కేకు తప్పిన ప్రమాదం..!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు ఆయన ఓ వివాహానికి సంబంధించి  తాడేపల్లి మండలం ఉండవల్లి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కిన ఆర్కేకు అక్కడే పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కగానే ఉన్నటుంది అది విరిగిపోయింది. దాంతో ఆయన కాలికి గాయం కావడంతో గుంటూరులోని ఆశుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. …

Read More »

ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ?

2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. అయితే అప్పటికే చంద్రబాబు అండ్ కో ఇల్లు మొత్తం చక్కపెట్టేసారు. భూములు మొత్తం తక్కువ ధరలకే కొనేసారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళ కాలంలో అమరావతి తప్పా మిగతా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కావడంతో ధరలు ఆకాశాన్ని అంటడంతో వారు ఇంకా మితిమీరిపోయారు. ఇప్పుడు కూడా వాటిని కాపాడుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప …

Read More »

వైద్య శాస్త్రాల్లోనే ప్రస్తావన లేని జబ్బు తండ్రీ, కొడుకులకు పట్టుకున్నట్టుంది !

అధికారం కోల్పోతే ఒక మనిషి ఆవేదన ఇంత దారుణంగా ఉంటుందా అనేది చంద్రబాబుని చూస్తే  బాగా అర్ధమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే కనిపిస్తుంది. ముఖ్యంగా గత పాలనలో చూసుకుంటే చంద్రబాబు అండ్ కో అధికార అహంకారంతో ప్రజలపై రౌడీలుగా ప్రవతిన్చారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా జగన్ ని …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!

టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్‌ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat