Home / Masonry Layoutpage 35

Masonry Layout

 కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు

ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …

Read More »

Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

fire-accident at secunderabad and news got viral

Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను   మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉన్నాయి.. అయితే వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. ఈ నెల 19న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది.

Read More »

Kuppam Issue : కుప్పంలో చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడి..!

Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్‌ షో నిర్వహణకు అనుమతి లేదంటూ …

Read More »

Ysrcp : విభేదాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలన్న సీఎం జగన్…

Ysrcp : రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్‌ సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఈ …

Read More »

Ys Jagan : నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయి : సీఎం జగన్

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక …

Read More »

Politics :ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరంటే..

Politics బీఆర్ఎస్‌ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …

Read More »

కందుకూరు ఘటనకు అదే కారణం -తేల్చి చెప్పిన డీఐజీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఎనిమిది మంది మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ సంఘటనకు ఓ ప్రధానమైన కారణం ఉంది అని పోలీసులు తెలిపారు. కందుకూరు  తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. …

Read More »

Political : స్టేజ్ పైన కొట్టుకున్న ఇద్దరు మహిళ నేతలు.. వైరల్ వీడియో..

Political రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి ఒకప్పుడు ఒకరిని మరొకరు ఎంతగానో గౌరవించుకునే పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రత్యక్షంగానే వ్యక్తిగత దూషణ చేసుకునే స్థాయికి మారిపోయారు అయితే తాజాగా ఇద్దరూ మహిళ నేతలు స్టేజ్ పైనే ఒకరి పైన మరొకరు చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఇద్దరు బీజేపీ మహిళ నేతలు అందరూ చూస్తుండగానే స్టేజ్ పైనే కొట్టుకున్నారు.. ఎందుకు పెద్ద రీజన్ ఏమి లేకపోవడం మరింత …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat