ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన టెక్నాలజీ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏస్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని, దీనికోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్తో పాటే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు …
Read More »