బిగ్బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన తరువాత.. తనకు మళ్లీ నటించాలని, ఎదగాలని కోరిక కలిగిందని సినీనటి అర్చన అంటోంది.అంతేకాక ఇంతకు ముందు తాను ఓ సారి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించానని తెలిపింది. ఒక నటిగా మంచి సినిమాల్లో నటించాలని ఉందని.. దీపావళి సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న అంశం గురించి …
Read More »చింపబడ్డ ‘ఎన్టీఆర్’ పేజీలను మళ్లీ అతికిస్తా :చంద్రబాబు వ్యాఖ్యలకు రామ్గోపాల్ వర్మ రిప్లై
తన తదుపరి చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి రామ్గోపాల్ వర్మ సంచనాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. ఈ చిత్రంపై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాత కావడంతో… వ్యవహారం మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. టీడీపీ నేతలు వర్మపై రోజుకో కామెంట్ చేయడం… ఆ విమర్శలకు సోషల్ మీడియా ద్వారా వర్మ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి …
Read More »నాడు శరత్బాబు.. నేడు నమిత.. మళ్లీ పెళ్లిపై..!
ఒకప్పుడు కోలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ నటించి నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. అంతేకాదు. నమిత అందాలకు ఫిదా అయిన అభిమానులు.. నమితకు గుడి కూడా కట్టేశారు తమిళ తంబీలు. తమ అందాల దేవత నమితేనంటూ.. ఆ గుడిలో పూజలు కూడా చేస్తున్నారు. నమితను భారీ అందాల భామగా పిలుచుకునే వారు అభిమానులు. కొన్ని సంవత్సరాలపాటు తెలుగు, తమిళ ఇండస్ర్టీల్లో ఓ వెలుగు వెలిగిన నమితకు కొత్త కథానాయికల రాకతో అవకాశాలు తగ్గుతూ …
Read More »అవకాశం ఇస్తానని.. పక్క పంచుకోమన్నాడు..!
సినిమా ఇండస్ర్టీలో రాణించాలంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుంటే ఇండస్ర్టీలోకి అడుగుపెట్టడం కూడా గగనమే. అంతేకాదు… చిన్న చిన్న క్యారెక్టర్ట్స్ చేసుకునే వారి పరిస్థితి అయితే మరీ దారుణం అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది యంగ్ సింగర్ ప్రణవి. తెలుగు పాటలు పాడటంలో ప్రణవికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను …
Read More »అలిసి పోలేదు.. చేయడం తగ్గించానంతే :శ్రుతిహాసన్
బ్యూటీ క్వీన్ శృతి హాసన్ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలతో వచ్చే క్రేజ్ కంటే తెర వెనుక జరిగే సంఘటనలతోనే శ్రుతిహాసన్కు మరింత క్రేజ్ వస్తోంది. అయితే, గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన దక్షిణాధి హీరియిన్ శ్రుతిహాసన్ ఈ మధ్య సినిమాల సంఖ్య బాగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎప్పుడూ స్పీడు పనికిరాదు..’ అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని …
Read More »రవిలో రోజూ అదే కనిపిస్తుంది :శ్రీముఖి
యాంకర్ రవి గురించి అందరికి బాగా తెలుసు. ఒకప్పుడు మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్లలో యాంకర్గా ఉండి బాగా పాపులర్ అయ్యాడు రవి. ఆ తరువాత యాంకర్ శ్రీ ముఖితో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో వీరిపై కామెంట్లు బాగా ఎక్కువయ్యాయి. అవేమిటంటే.. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు …
Read More »ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే.. హెబ్బా పటేల్ – ఏం జరిగింది?
కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది. అయితే, కుమారీ 21 ఎఫ్ తరువాత హెబ్బా పటేల్ నటించిన చిత్రాలు పరాజయపాలయినా.. తను నటించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం హీరో నిఖిల్తో నటించి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చిందని అనుకున్నారంతా.. కానీ తరువాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయపాలు కావడంతో, మళ్లీ …
Read More »‘ఆక్వా’ ఆందోళన..పోలీసుల రాక.. ఒకరి మిస్సింగ్!
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలోగల కంసాలబేతపూడిలో ఈ రోజు తెల్లవారు జామున నుంచి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్ తుందర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాపార్క్కు వ్యతిరేకిస్తూ.. ఆక్వాపార్క్ను ఇక్కడ్నుంచి తరలించాలని అక్కడి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆక్వా పార్క్ను తరలించాలని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, ఇప్పటి వరకు తమతోపాటు …
Read More »ఏపీ డీజీపీగా మళ్లీ సాంబశివరావు?
ఏపీ డీజీపీగా ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావునే కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే, డీజీపీ సాంబశివరావు డిసెంబర్లో రిటైర్డ్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, సాంబశివరావు పనితీరు, సామాజికవర్గ కోణంలో భాగంగా డీజీపీగా మళ్లీ నియమించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు డిసెంబర్లో జారీ చేయనుంది ప్రభుత్వం.
Read More »చంద్రబాబు పతనం మాతోనే..!
ఎన్నిసార్లు ఆక్వాపార్క్ను తరలించాలని చంద్రబాబు సర్కార్కు విన్నించినా.. తమ విన్నపాలను వినీ..విననట్టు పెడచెవిన పెడుతున్నారని, ప్రజాభిప్రాయాల ఇష్టానుసారం పాలన సాగించలేని చంద్రబాబు పతనం మాతోనే మొదలవుతుందని తుందుర్రు ఆక్వా బాధితులు.. చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ఆక్వాపుడ్ పార్కును వేరే ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, పైగా మహిళలను సైతం పోలీసుల ద్వారా దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వాపార్క్ బాధితులు. చంద్రబాబు మాయమాటలు చెప్పి …
Read More »