తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా …
Read More »మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్
ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …
Read More »సింపతీ కోసం అధికార లాంఛనాలు వద్దని చెప్పారట.. హరికృష్ణ శవం వద్ద ఇలాంటి రాజకీయాలే చేసాడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు కోడెల మరణాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు విపరీతంగా కృషి చేస్తూనే మరోవైపు ఆయనకు దక్కాల్సిన గౌరవం, కోడెల పొందాల్సిన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాస్తవానికి ఈ రోజుకి కోడెల చనిపోయి మూడోరోజు అయినా సరే మూడురోజులు జరిగినా కూడా ఈ విషయంలో కావాలనే తాత్సారం …
Read More »మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలే దెబ్బతీసాయి !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ …
Read More »చంద్రబాబు పని అయిపోయింది.. ఆయన చెప్పినట్టు గొడవలు చేసే ఆలోచనలే ఎవరూ లేరని టాక్
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడోచోట అల్లర్లు, గొడవలు సృష్టించడం దానికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని తన మీడియా ద్వారా ప్రచారం చేయించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడులో …
Read More »పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకులు మీరే …ఎందుకంటే ?
ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు. ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…! *తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు. *తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు. *కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు. *కోపం …
Read More »బన్నీ కి తృటిలో తప్పిన ప్రమాదం..ఆందోళనలో ఫాన్స్ !
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తలకు గాయాలతో ఉన్న ఒక ఫోటో …
Read More »శ్రీదేవిని మించిన పెర్ఫార్మెన్స్ పూజా చేసిందా…? మీరేమంటారు..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కబోతున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాకుండా వరుణ్ కి ఇదే మొదటి మాస్ సినిమా అని చెప్పాలి. ఈ చిత్రం లో శోబన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమేక్ …
Read More »గ్రామ సచివాలయాలపై సీఎం జగన్ క్లారిటీ.!
అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ చివరినాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికల్లా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి నవంబర్ నాటికి భూముల కొనుగోలు …
Read More »వైఎస్ చనిపోయినపుడు కోడెల కేక్ కట్ చేసి పల్నాడులో సంబరాలు చేసుకున్నారా
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చెందారు. గతంలో కోడెల చేసిన కొన్ని వ్యవహారాలు ఈ సందర్భంగా బయటకు వస్తున్నాయి.. ఏ మనిషయినా చనిపోయినపుడు వారి మంచి చెడులు ప్రస్తావనకు వస్తాయి. అయితే మిష్టరీగా మిగిలి ఆరోపణలు ప్రత్యారోపణలతో నడుస్తున్న కోడెల డెత్ మిష్టరీ సందర్భంగా పలువురు ఆయన గురించి తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలో కోడెల తన అనుచర గణాన్ని భారీగా పెంచుకున్నారు. …
Read More »