విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్గారు సమాధానం ఇచ్చారు. ముఖ్యాంశాలు అసెంబ్లీ లో బుగ్గన చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. – పవన, సౌర విద్యుత్ పర్యావరణ పరిరరక్షణ దష్ట్యా మంచివే. కానీ అవి ఇప్పుడు ఎంతో వ్యయంతో కూడుకున్నాయి – మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏ ఏడాది ఏ రంగం నుంచి ఎంత విద్యుత్ …
Read More »ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నాం. ఇండియాలో ఎక్కడా ఇంత తక్కువ రేటు లేదన్న సీఎం జగన్
ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం వైయస్.జగన్ స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నాం. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోంది. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. ప్రతి రైతు బజార్లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నాం. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నాం. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని …
Read More »టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త..
ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ లో భాగంగా 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …
Read More »ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎం …..జనసేనాని
ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, …
Read More »టీడీపీని పొట్టు పొట్టు తిట్టిన వల్లభనేని వంశీ అసెంబ్లీకి వచ్చి ఏం చేసాడో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉంటూ ఒక్కసారిగా పార్టీపై ధిక్కార స్వరం వినిపించి పార్టీ అధ్యక్షుడు తో పాటు తనకు అడ్డు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. యధావిధిగా గన్నవరం నుంచి ఉదయాన్నే అసెంబ్లీకి బయలుదేరి వచ్చిన వంశీ ఎప్పుడు మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ లకు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు నేరుగా అసెంబ్లీ హాల్ లోకి …
Read More »అసెంబ్లీ మొదటి రోజే అత్యుత్సాహం ప్రదర్శించిన నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు …
Read More »నాదెండ్ల జనసేనని వీడితే ఇంకా ఆపార్టీ కోలుకుంటుందా.?
జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడడం తన ఓటమికి అభిమానులు కార్యకర్తలు కారణమని చెప్పుకోవడంతో పాటు పార్టీపరంగా సరైన సిద్ధాంతాల్ని అవలంభించడం లో పవన్ విఫలమయ్యాడని అందుకే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నాదెండ్ల వెళ్ళిపోతే ఆ …
Read More »వైసీపీలోకి గోకరాజు గంగరాజు.. జిల్లా పార్టీ శ్రేణులేమంటున్నారు.?
పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన ప్రత్యర్థి సామాజికవర్గానికి చెందిన నాయకుడు, బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా విద్యావేత్తగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గంగరాజు గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి ఇ బీజేపీ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తన బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు నరసాపురం ఎంపీ గా గెలిచారు. …
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. …
Read More »