Home / ANDHRAPRADESH (page 328)

ANDHRAPRADESH

అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు షాక్..పార్టీ మారుతున్న బలమైన రెండు కుటుంబాలు

రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ …

Read More »

సాగునీటి ప్రాజెక్టులే కాదు..సామాజిక సేవలోనూ ముందడుగు వేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ..!

తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు మంచిపేరు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ మేఘా ఇంజనీరింగ్ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. కార్పొరేట్ సామాజిక …

Read More »

టీటీడీ పాలకమండలి మరో సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం…!

వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ కొత్త పాలకమండలి రోజుకో సంచలన నిర్ణయంతో తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా అక్టోబర్ 23 న బుధవారం నాడు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతిలో సంపూర్ణమద్య నిషేధానికి సిఫార్స్ చేసింది. కాగా ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్యనిషేధం అమలులో ఉంది. సిగరెట్లు, గుట్కాలు వంటివి పూర్తిగా నిషేధించారు. కాగా కొండ కింద తిరుపతి నగరంలో సంపూర్ణ …

Read More »

మరదలితో అక్రమ సంబంధం..నేరం రుజువు కావడంతో టీడీపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష

అక్రమ సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది. వివరాలు చూస్తే..అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ …

Read More »

రాజధానిపై ట్వీటేసి నవ్వుల పాలైన నారావారి తనయుడు….!

ట్విట్టర్ పిట్ట లోకేషం మళ్లీ పప్పులో కాలేశాడు. రాజధానిపై ఏదో గొప్పగా ట్వీటేసాననుకుని మురిసిపోయాడు. అది కాస్తా రివర్స్ అయి నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై నారావారి తనయుడు లోకేషం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబుగారు గత ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్‌లో భ్రమరావతిని కట్టించాడే తప్ప..కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. పైగా కట్టించిన రెండు తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షానికే కురిసి..బాబుగారి రాజధాని …

Read More »

బండ్ల గణేష్ ను బంజారాహిల్స్‌ నుంచి కడపకు తరలించిన పోలీసులు..ఎందుకో తెలుసా

ప్రముఖ సినీ నిర్మాత మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ను గురువారం బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి కడపకు తీసుకెళ్లారు. 2014లోనే కడపకు చెందిన మహేష్ అనే ఓ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ అవడంతో బండ్ల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు …

Read More »

బస్సుల సీజ్ పై జగన్‌ ను జెసి దివాకరరెడ్డి ఏమన్నారో తెలుసా

గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా …

Read More »

ఇందుకే దేశం మొత్తం జగన్ వైపు చూస్తుంది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు యావత్ భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టే విధానం ప్రజాసంక్షేమాన్ని చూసుకుంటున్న పద్ధతి ప్రజలకు ఏం కావాలి అనే దాని పై అధికారులతో చేస్తున్న సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం తో వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పార్టీలతో మెలుగుతున్న విధానం, తన రాజకీయ పార్టీని నడిపిస్తున్న సిద్ధాంతం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ వాస్తవానికి మొట్టమొదటి సారి …

Read More »

పుట్టినరోజు నాడు బిజీగా ఉన్న జగన్ తో 45 నిమిషాలు మాట్లాడిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం అమిత్ షాతో చర్చించారు. అయితే అమిత్ షా పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన సన్నిహితులు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు బిజెపి పార్టీకి చెందిన అగ్ర నేతలు అమిత్ షా ను కలిసేందుకు వచ్చారు. అయితే …

Read More »

ఎస్విబిసి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి

ఎస్విబిసి చైర్మన్ గా నటుడు పృథ్వీరాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నారు. తాజాగా ఎస్విబిసి డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చానల్ కు శ్రీవారికి ,తిరుమల ఆలయానికి మంచి పేరు తీసుకొస్తామని శ్రద్ధతో, కర్తవ్యాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి ప్రతినిధులు, బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat