Home / CRIME (page 114)

CRIME

అన్న వేరే మహిళతో అక్రమ సంబంధం…కాని వాడి చెల్లిని ఊరంతా నగ్నంగా

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సోదరుడు చేసిన తప్పుకు అతడి …

Read More »

భర్తతో భార్య సినిమాకు… ఇంటర్వెల్ సమయంలో లేడీస్ టాయ్‌లెట్‌లో

విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో ఓ మహిళపై అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో ఉన్నది ఒక్కటే జిందగీ ఉదయం ఆటకు తీసుకెళ్లారు. సినిమా మధ్యలో ఆమె టాయిలెట్‌కు వెళ్లారు. …

Read More »

విశాఖలో మరో దారుణం..నగ్నఫొటోలతో బెదిరించి.. బాలికలపై

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు. ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు …

Read More »

పోలీసులు షాక్‌…గతజన్మలో ఆమె నాభార్య అంటూ అత్యాచారం

గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు. మంత్రాలతో క్యాన్సర్‌ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్‌ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు …

Read More »

టీవీ ఛానల్‌పై బాంబులు, కాల్పులతో దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ ఛానల్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్థానిక శంషాద్‌ టీవీ ఛానల్‌ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. దీంతో ఛానల్‌ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. లోపల వంద మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ముగ్గురు …

Read More »

కాళ్లు కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి…మృగం కన్నా దారుణంగా..!

అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. దేవాస్‌ జిల్లా సుంద్రెల్‌ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి …

Read More »

మృతదేహాలు కనిపించాగానే బాధితుల బంధువుల రోదనలు

సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్‌ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు… ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా …

Read More »

అయిదుగురు మహిళలను దారుణంగా…ఒకరి తర్వాత ఒకరు

మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అయిదుగురు మహిళలను దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు వంద మంది వరకూ తీవ్రంగా కొట్టారు. ఈ అమానవీయ ఉదంతం ఒడిషాలో చోటు చేసుకుంది. మయూర్‌బంజ్ జిల్లాలో బాదసాహి పరిధిలోని మధుపూర్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఆ రాష్ట్రంలో సంచలనానికి కారణమైంది. పట్టపగలే మహిళలను బంధించి దాడి చేస్తుండగా చాలా మంది ప్రేక్షక పాత్ర వహించారు. కొంత మంది ఆ దారుణాన్ని …

Read More »

నలుగురు మృగాళ్లు అమ్మాయిపై అత్యాచారం…పోలీస్‌ హేళనగా ఏం మాట్లాడడో తెలుసా

కోచింగ్‌ క్లాస్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధిత యువతి పోలీసుల దగ్గరకు వెళితే వాళ్లు పట్టించుకోకపోగా.. ఆమె చెబుతున్నది ఏదో సినిమా కథలా ఉందని అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి సివిల్స్‌ కోచింగ్‌ క్లాస్‌ ముగించుకొని ఇంటికి …

Read More »

ఓ మగాడిని నమ్మి వస్తే… ఇలా చేయ్యడం దారుణం

ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు…దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్‌ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat