బిగ్బాస్.. కొంత కాలం తర్వాత కౌశల్ కు ముందు కౌశల్ తర్వాత అనే రీతిలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఎంతో స్పీడుగా ఉంది. తాజాగా నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ కు చేరడానికి చాలా ఎపిసోడ్లు మిగిలి ఉండగానే కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో …
Read More »కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!
బిగ్ బాస్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ.. ఒక కంటెంస్టెంట్కి సపోర్ట్గా నిలుస్తూ బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె రన్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్లో ముందున్న కౌశల్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ …
Read More »ముఖానికి గుడ్డ కట్టుకుని కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్
చెక్బౌన్సుల కేసులో తెలుగు నిర్మాత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. గత ఏడాది చెక్బౌన్సుల కేసులో గణేష్ దోషిగా నిర్ధారించారుప్రస్తుతం, తాజా కేసులో, స్థానికుల దాఖలు చేసిన వివిధ చెక్ బౌన్స్ కేసుల విచారణకు హాజరు కావడానికి ప్రొద్దుటూరు కోర్టు పిలుపునిచ్చింది.ఆయన ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చి తన కారును జార్జిక్లబ్లో ఉంచి అక్కడినుంచి కోర్టులోకి వెళ్లారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల …
Read More »ట్వీట్ చేసిన ఎమ్మెల్యేను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు, సోనాలి అభిమానులు
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మాయిలను కిడ్నాప్ చేయాలంటూ యువకులకు పిలుపునిచ్చిన ఆయన తాజాగా నటి సోనాలీబింద్రే కన్నుమూసిందంటూ ట్వీట్ చేశారు. వాట్సాప్లో తనకు వచ్చిన మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి దానిని ట్వీట్టర్లో షేర్ చేశారు. అందులో ‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ దీంతో రామ్ కదమ్పై …
Read More »షాక్ న్యూస్..హోటల్ గదిలో నటి ఆత్మహత్య..!
ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్లోని సిలిగురిలోని ఓ హోటల్ గదిలో బుధవారం రాత్రి పాయెల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ‘మంగళవారం హోటల్లో ఓ గది తీసుకున్న పాయెల్ బుధవారం గ్యాంగ్టక్కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు’ అని హోటల్ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్ కొట్టినా తీయకపోవడంతో లోపలికి …
Read More »అమలా పాల్ ను విపరీతంగా కొట్టినట్లు, రక్తం కారుతూ, చిరిగిన బట్టల్లో..!
అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న అ‘దో అంధ పరవాయి పోలా’సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అమలా హీరోయిన్గా మరో చిత్రం తెరకెక్కుతోంది. అమలా పాల్ ‘మేయాధా మన్’ ఫేం దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కిస్తోన్న ‘ఆదాయి’ చిత్రంలో నటిస్నున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో రానా దగ్గుబాటి తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం …
Read More »శ్రీరెడ్డికి మరో ఛాన్స్…
టాలీవుడ్పై విరుచుకుపడడానికి శ్రీరెడ్డికి మరో ఛాన్స్ దొరికింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్ మీడియాకెక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీరెడ్డి సోషల్ మీడియాలో స్పందించింది. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందని, శివాజీరాజాపై అప్పట్లోనే శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీరాజా తీరు అభ్యంతరకరమని నరేష్ ఇప్పుడు తాజాగా చెప్పాడు. దాంతో శ్రీరెడ్డికి మళ్లీ …
Read More »ఇద్దరు ఒక్కటవ్వడంతో ఆనందంలో అభిమానులు…
నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి …
Read More »వర్మ సమర్పణలో “భైరవ గీత”
వివాదాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ, ఇది అందరికి తెలిసిన విషయమే, ఐతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. సిద్ధార్థ దర్శకత్వంలో “భైరవగీతం” అనే చిత్రం రూపొందింది. “భైరవ గీత” అనే టైటిల్ పేరు విని ఇది దయ్యాల సినిమా అనుకోకండి, ఇది రాయలసీమ ఫాక్షన్ సినిమాఅట… ధనుంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాయలసీమలోని …
Read More »కల్యాణ్ రామ్ ,ఎన్టీఆర్ సంచలన నిర్ణయాలు
హరికృష్ణ మరణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హరికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చనిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు. కాని తమ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో …
Read More »