Home / TELANGANA (page 1029)

TELANGANA

సంక్షేమ స‌ర్కారు…వ‌చ్చే బ‌డ్జెట్‌పై క‌స‌ర‌త్తు షురూ

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ క‌స‌ర‌త్తుపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018-19 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను, ప్రస్తుత సంవత్సరం కేటాయించిన నిధులలో ఇప్పటివరకు ఎంత ఖర్చయింది? ఇంకా ఎన్నినిధులు అవసరం? అనే విషయంపై ప్రభుత్వశాఖలు నివేదిక తయారుచేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీలోగా అన్నిశాఖలు బడ్జెట్  ప్రతిపాదనలను పంపాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర …

Read More »

స‌మైక్య పాల‌న‌లో ద‌గాప‌డ్డ తెలంగాణ‌..స్వ‌రాష్ట్రంలో నెర‌వేరిన క‌ల‌..!

నిన్న మొన్నటి వరకు సమైక్య పాలనలో దగాపడ్డ జిల్లా పాలమూరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. గొంతెండిన పాలమూరు.. గత మూడేళ్లుగా ఎప్పుడూ లేని ప్రగతిని సాధిస్తోంది. ఒకప్పుడు పాలమూరును చూస్తే.. బీళ్లుగా మారిన పొలాలు.. నెర్రెలు బారిన నేలలు కనిపించేవి.. కానీ ప్రస్తుతం పాలమూరు అంటే వచ్చని పంటలు.. జలకళతో కళలాడుతున్న చెరువులు.. పండుగలా వ్యవసాయం.. పేదల జీవితానికి భరోసా.. ఇదీ తాజా వాస్తవ పరిస్థితి. ఇదంతా సీఎం కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ కు జేజేలు కొడుతున్న రైతాంగం..!

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం నిర్ణ‌యం తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేసిన ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో సేద్యానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్‌ కు.. రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అటు …

Read More »

కార్మికుల‌ను స‌తాయిస్తున్న ప్రైవేట్ కంపెనీ..మంత్రుల ఫైర్‌

కార్మికుల సంక్షేమం కోసం పాటుప‌డని కంపెనీపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్-బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడడం వల్ల పనిలేకుండా రోడ్డున పడిన దాదాపు …

Read More »

మేడారం జాత‌ర‌కు జాతీయ పండుగ హోదా..కేంద్రానికి విన‌తి

తెలంగాణ కుంభ‌మేళ‌గా పేరొందిన మేడారం జాత‌ర‌కు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తోంది. తాజాగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యూవల్ ఓరమ్ ను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి …

Read More »

ఫీజుల పెంపు ర‌చ్చ‌..క‌మిటీ చెప్పిన అస‌లు నిజం ఇది

తెలంగాణ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు మంచివే అయిన‌ప్ప‌టికీ…ఇటీవ‌లి కాలంలో కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు తాజా నిద‌ర్శ‌నం ఫీజుల పెంపుపై తిరుప‌తిరావు క‌మిటీ నివేదిక‌.వాస్త‌వానికి ఈ నివేదిక‌లో ఏముంద‌నే విష‌యం తెలుసుకోకుండానే కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లకు ప్రొ.తిరుపతిరావు కమిటీ ఝలక్‌ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటుస్కూళ్లు లాభాపేక్ష అనేది ఏమాత్రం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనని కమిటీ …

Read More »

భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. – రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా – ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా – రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి – వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు …

Read More »

ప‌దవి ఇచ్చినందుకు ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ ఏమ‌ని కృత‌జ్ఞ‌త‌లు చెప్పారంటే..!

స్వ‌రాష్ట్ర సాధ‌న కోసం క్రియాశీలంగా పోరాడిన‌ ఉద్య‌మ‌కారుడు, విద్యార్థి నాయ‌కుడు డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్‌గా నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న ఇది.. “తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ గా నియమించి నన్ను ప్రోత్సహిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, నాకు …

Read More »

తెలంగాణను చూసి నేర్చుకోండి..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకను అందించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవసాయరంగానికి 24గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్‌ను అందిస్తూ దేశంలోనే తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలంటూ రాజస్థాన్‌ పత్రిక మంగళవారం సంపాదకీయం రాసింది. `రైతుల స్థితిగతుల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. కొత్త సంవత్సరపు తొలిరోజున రైతులకు తెలంగాణ ప్రభుత్వం అపురూప కానుకనందించింది. వ్యవసాయ …

Read More »

హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో రికార్డు..!

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ సిగ‌లో మ‌రో ప్ర‌త్యేక‌త న‌మోదు కానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డిపి) తొలిదశ పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అయ్యప్ప సొసైటీ జంక్షన్‌లో మొదటి అంవర్‌పాస్‌ను బుధవారం పురపాలక శాఖామాత్యులు కే.టీ. రామారావు చేతులమీదుగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు మిగిలిన ఏడు జంక్షన్లలో పనులు దశలవారీగా వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. అంతేకాకుండా ఎస్‌ఆర్‌డీపీ రెండవ దశలో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat