విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామి వారు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన నిమిత్తం నిన్న వరంగల్కు చేరుకున్న స్వామివారికి భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ఉదయం రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతరావు …
Read More »వరంగల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …
Read More »బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత..!
తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …
Read More »తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్…!
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Read More »తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాల వేదికలు ఇవే…!
నేటి నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ వ్యాప్తంగా 300 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ కు అవతల దేశ విదేశాల్లో 12 చోట్ల జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిసారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 30న ఉదయం రవీంద్రభారతిలో 316 మంది కవయిత్రుల రాసిన బతుకమ్మ కవితలతో తెలుగు సాహితీరంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం * పూల సింగిడీ* ఆవిష్కరణ కార్యక్రమం …
Read More »దసరా సెలవులు ప్రమాదానికి దారితీస్తాయా..? కాపాడాల్సిన భాద్యత మీదే ?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శనివారం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు సెలవులు ఇచ్చారని తల్లితండ్రులు ఆనందపడడం కాకుండా వారు గమనించాల్సిన మరియు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అంశాలు గురించి తెలుసుకోండి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాబట్టి చెరువులు,కుంటలు,కాల్వలు,చెక్ డ్యాములు, వాగులు, వంకలు, జలాశయాలు, బావులకు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఉండమని చెప్పాల్సిన బాధ్యత …
Read More »సంచలనం..బీజేపీలోకి రాములమ్మ..ఆ రోజే చేరిక…!
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి త్వరలో బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలుత తల్లితెలంగాణ పార్టీ పెట్టి..తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్కు చెల్లెమ్మగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్కు దూరమైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. …
Read More »ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు..కేటీఆర్
రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని తెలిపారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించండి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని కేటీఆర్ అన్నారు.
Read More »గిరిజన మహిళ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు..మంత్రి సత్యవతి
సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, హర్షగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ముడావతి తిరుపతి,పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ దాడికి …
Read More »రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి..ఎమ్మెల్సీ పోచంపల్లి
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వాలని యునెస్కో ప్రతినిధులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్ర, శిల్ప కళావైభవాన్ని తెలియజేసే డాక్యుమెంటరీని యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన్ కు అందజేశారు. ఇప్పటికే రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రతినిధులు పరిశీలించారు. తుది నివేదికను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుడిని గుర్తించాలని పోచంపల్లి కోరారు.
Read More »