గడిచిన 24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు …
Read More »TimeLine Layout
December, 2020
-
19 December
ఎన్టీఆర్ టీజర్ సరికొత్త రికార్డ్
దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహాబలేశ్వరం ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏదా సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు విడుదల చేయగా, ఇవి యూట్యూబ్ని …
Read More » -
19 December
ఉద్యోగాల బంగారు గని తెలంగాణ: మంత్రి కేటీఆర్
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీఈఈటీ) ద్వారా ఇకపై యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగులకు లోన్లు, మార్ట్గేజ్ వేగంగా జరిపే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఎక్విఫాక్స్ సంస్థతో డీఈఈటీ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. దీంతో ఇకపై డీఈఈటీలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తవనున్నది. …
Read More » -
19 December
ఉపాధి కల్పన వేదిక డీఈఈటీ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ను (డీఈఈటీ) అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధతో నడిచే ఈ వేదిక నిరుద్యోగులు, కంపెనీల మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నది. నిరుద్యోగులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలతో డీఈఈటీలో నమోదు చేసుకుంటారు. కంపెనీలు ఆయా వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ వేదిక ద్వారా ఆయా కంపెనీల్లోని ఖాళీల వివరాలను …
Read More » -
19 December
ప్రేమను ఒప్పుకోరని
తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్ అర్బన్, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …
Read More » -
18 December
టాలీవుడ్లో మరో శుభకార్యం.. పెళ్లిపీటలెక్కిన దర్శకుడు
ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నుండి మొదలు పెడితే రానా, నితిన్, నిఖిల్, సుజీత్, కాజల్ అగర్వాల్, నిహారిక ఇలా పలువురు ప్రముఖులు వైవివాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ శ్రీజ గౌనితో ఏడడుగులు వేశాడు. ఈ పెళ్ళి వేడుకకు నివేదా థామస్, శ్రీ విష్ణు, మ్యాజిక్ కంపోజర్ వివేక్ సాగర్లు …
Read More » -
18 December
వధువు వెన్నెముకకు గాయం.. వరుడు ఏం చేశాడంటే..
కాబోయే భార్యకు తీవ్ర గాయమైతే ఏం చేస్తాం.. ఆమె తనకొద్దు అంటూ పెళ్లి రద్దు చేసుకుంటాం.. లేదంటే ముఖం చాటేస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం అలా చేయలేదు. తనకు కాబోయే భార్య వెన్నెముకకు గాయమైనప్పటికీ.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు. ముందే నిశ్చయించుకున్న ముహుర్తానికి.. ఆస్పత్రిలోనే డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన …
Read More » -
18 December
ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్ కోరారు. కొంతకాలం ఇంటి నుంచే పాలనా …
Read More » -
18 December
21 ఏళ్లుగా మహిళపై అత్యాచారం
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవ మృగం.. 21 ఏళ్లుగా ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అతనొక్కడే కాదు.. మరో ఇద్దరు స్నేహితులు ఆమెపై విరుచుకుపడ్డారు. చివరగా 9 నెలల క్రితం ఆ మహిళను హత్య చేసి ఖననం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో చోటు చేసుకుంది. 21 ఏళ్ల క్రితం ఓ యువతి పోస్టు గ్రాడ్యుయేట్ను పూర్తి చేసింది. ఆ యువతి చదివిని కాలేజీలో అక్కడ …
Read More » -
17 December
గీతా కార్మిక కుటుంబాలకు మంత్రి హరీష్ రావు అండ
ప్రమాద వశాత్తు తాటిచెట్టుపై నుంచి పడిపోయి, ప్రాణా పాయం తప్పి తీవ్ర గాయాలై, నవడలేని పరిస్థితి నెలకొన్న గీతా కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు అండగా నిలిచారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో గురువారం ఉదయం జిల్లా పరిధిలో ప్రమాదంలో గాయపడిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రమాదానికి గురై నడవలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన రూ.5లక్షల ప్రమాద బీమా …
Read More »