TimeLine Layout

December, 2020

  • 15 December

    వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు

    కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్‌ రాజ్‌పుత్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …

    Read More »
  • 15 December

    వకీల్ సాబ్ రికార్డు

    2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల …

    Read More »
  • 15 December

    హెబ్బా పటేల్ అడ్రస్ లేదుగా

    సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ అయిన వాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్లాప్ అయితే అడ్రస్ గల్లంతయినట్లే. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది ఓ హాట్ బ్యూటీ. లాస్ట్ వన్ ఇయర్ నుంచి సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరా హాట్‌ బ్యూటీ అనుకుంటున్నారు కదా..! టాలీవుడ్‌లో కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ.. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ …

    Read More »
  • 15 December

    నాగ చైతన్య సరసన ముగ్గురు భామలు

    అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్‌స్టోరీ` చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు …

    Read More »
  • 14 December

    తెలంగాణలో కొలువుల జాతర

    తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి …

    Read More »
  • 14 December

    ఆసీస్ జట్టులోకి మార్కస్ హారీస్

    ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్‌ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్‌ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్‌ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్‌ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది..

    Read More »
  • 14 December

    లిప్ లాక్ నుండి తప్పించుకున్న సాయిపల్లవి

    ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి తర్వాత తెలుగులో ‘ఎంసీఏ, పడిపడిలేచె మనసు’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ అంథాలజీ ‘పావకథైగల్‌’లోని ఓ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. ఈ అంథాలజీలో నాలుగు కథలుంటాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కించారు. సాయిపల్లవితో పాటు ప్రకాశ్‌రాజ్‌, హరి నటించిన కథాభాగాన్ని వెట్రి …

    Read More »
  • 14 December

    రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కంగనా భేటీ

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్‌ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్‌’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్‌’లో కంగనా రనౌత్‌ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.

    Read More »
  • 14 December

    పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    పార్టీ మార్పుపై సీనియర్‌ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్‌ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …

    Read More »
  • 14 December

    ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్‌ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat