TimeLine Layout

March, 2020

  • 27 March

    లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై నిఘా కన్ను

    కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …

    Read More »
  • 27 March

    మూడు నెలలు నో ఈఎంఐ..ఆర్బీఐ సంచలన నిర్ణయం !

    రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు  ఈఎంఐ చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల లోన్‌ల‌పై ఈఎంఐల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని శ‌క్తికాంత‌దాస్ సూచించారు. హౌసింగ్‌లోన్ల‌తో పాటు అన్ని ర‌కాల రుణాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు త‌ర్వాత పీరియ‌డ్ లో ఎప్పుడైనా చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. అటు ఈఎంఐక‌ట్ట‌క‌పోయిన సిబిల్ స్కోర్‌పై  …

    Read More »
  • 27 March

    లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనులపై కెమెరా కన్ను..జంక్షన్ల వారీగా ఏఎన్‌పీఆర్‌ పరిజ్ఞానం వినియోగం !

    కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …

    Read More »
  • 27 March

    ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్ర‌య‌త్నం చేసేవారో తెలుసా..?

    జాలేస్తోంది… చంద్ర‌బాబు కోల్పోయిన అవ‌కాశాన్ని చూసి.. జాలేస్తోంది.. క‌రోనా కోర‌లు పీకుతున్న జ‌గ‌న్‌ను గుర్తించ‌ని మీడియాను చూసి.. ఏపీ రాజ‌కీయాలు, ఇక్క‌డి మీడియా గురించి జ‌త పుష్క‌ర‌కాలంగా ప‌రిశీలిస్తున్న‌ వ్య‌క్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజ‌మ‌ని నేను త‌ల‌చింది ఇక్క‌డ రాసుకుంటున్నాను. పాఠ‌క మ‌హాశ‌యులు అన్య‌ధా భావించ వ‌ల‌దు.అదేగ‌నుక‌…ఇప్పుడు మ‌న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రివ‌ర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్ర‌చండ చంద్ర‌బాబుగారు గ‌నుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీర‌విహారం …

    Read More »
  • 27 March

    ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

    బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …

    Read More »
  • 27 March

    పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ క్రమంలో కూకట్ పల్లిలో తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఆకలితో ఆలమటిస్తున్న యాచకులు ముగ్గురు కన్పించారు. దీంతో ఆ ముగ్గురికి పోలీసులు ఆహారాన్ని సమకూర్చారు.ఈ …

    Read More »
  • 27 March

    చైనాను దాటిన అమెరికా

    కరోనా వైరస్ మొదట చైనా దేశం నుండి మొదలైన సంగతి విదితమే.మొదట్లో చైనాలో కరోనా విజృంభించగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.అయితే ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 198దేశాలపై పడింది.తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. ఇప్పటివరకు 81,285కరోనా కేసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో ఉంది.తాజాగా అమెరికాలో ఒక్కరోజే 13,785కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81,996గా నమోదయ్యాయి.ఇప్పటివరకు మొదటి ప్లేసులో ఉన్న చైనాను …

    Read More »
  • 27 March

    కరోనా రోజుకో లక్ష అయ్యేలా ఉంది

    కరోనా వైరస్ బారిన పడిన కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పెరుగుతూ వస్తుంది.మార్చి ఆరో తారీఖున లక్ష కరోనా కేసుల మార్కును చేరుకుంది.అదే మార్చి 17-18నాటికి రెండు లక్షల కేసులయ్యాయి. కానీ మార్చి ఇరవై ఒకటో తారీఖుకు మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.మార్చి 23-24నాటికి నాలుగు లక్షల కేసులయ్యాయి. మార్చి ఇరవై ఆరు నాటికి ఐదు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ వంతున రానున్న రోజుల్లో రోజుకో …

    Read More »
  • 27 March

    ఇంటి వద్ద ఉండి మీరు ఆ తప్పు చేయకండి..?

    ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి …

    Read More »
  • 27 March

    కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం

    ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat