ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …
Read More »TimeLine Layout
February, 2020
-
27 February
లంచం అడిగితే సహించం-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పట్టణ ప్రగతి కార్యక్రమం …
Read More » -
27 February
హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకోచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్లోని విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బుధవారం …
Read More » -
26 February
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని …
Read More » -
26 February
భువనగిరి పట్టణ పురపాలక పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యారు. భువనగిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరుపైన అధికారులను పాలకవర్గ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున పార్టీలకతీతంగా అందరూ కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు. భువనగిరి పట్టణ సమగ్రాభివృద్ధికి …
Read More » -
26 February
అమరావతికి అదిరిపోయే కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..సర్వత్రా ఆసక్తి..!
వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతికి నష్టం జరుగబోతుందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు గత 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ ఎంతగా నినదించినా..అది కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైంది కాని రాష్ట్రవ్యాప్తం కాలేకపోయింది. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జోలెపట్టి, జిల్లాలలో తిరిగినా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మద్దతు రావడం లేదు. దీనికి కారణం అమరావతి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన …
Read More » -
26 February
మహిళలు రికార్డు..చీటింగ్ లో ముందంజులో ఉన్నది వారేనట !
మహిళలతో జాగ్రత్త..ఈ మాట ఉట్టిగా అనడంలేదు, సాక్షాలతో సహా ఇప్పుడు బయటపడ్డాయి. మామోలుగా ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరూ అంటారు. అది నిజమే..కాని ఇప్పుడు తాజాగా మరో విషయం వేలుగులోకి వచ్చింది. అదేమిటంటే భారతీయులలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నట్టు ఫేమస్ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన సర్వేలో తేలింది. మొత్తం దేశంలో 25-50 వయస్సు గల 1525 …
Read More » -
26 February
బ్రేకింగ్ న్యూస్..కూకట్ పల్లిలో భారీ పేలుడు..ఒకరు మృతి!
హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలో ఉన్న ఇండియన్ డినోనేటర్స్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శర్మ అనే వ్యక్తి మ్రితి చెందగా మరికొంతమందిని గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న ఆశుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కంపెనీలో తరుచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి …
Read More » -
26 February
అలా జరిగింది టీడీపీ హయాంలోనే.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ..!
ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. …
Read More » -
26 February
టీవీ ఛానల్ డిబెట్లో చంద్రబాబును చీల్చిచెండాడిన మహిళా కాలర్..వైరల్ వీడియో…!
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మద్యం రేట్లపై స్పందిస్తూ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. బాబుగారికి మందు తాగే అలవాటు లేకపోయినా..ఓ ఫుల్ బాటిల్ ఎత్తేసిన వాడిలా మందుబాబుల తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడాడు..తమ్ముళ్లు…మద్యం రేట్లు పెరిగాయా లేదా…పెరిగాయా లేదా..అన్ని బాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో ఓ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డాడు. అయితే చంద్రబాబు …
Read More »