ఏపీలో ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్యయాత్రతో మరింతగా ముదిరిపోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నవమోసాల పాలనంటూ…సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. పింఛన్లు తొలగించారని, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతి అంటే జగన్కు ఎందుకంత కోపమని, ఈ పిచ్చి తుగ్లక్ నన్ను …
Read More »TimeLine Layout
February, 2020
-
19 February
ఈసారి మహేష్, ప్రభాస్ పై కన్నేసిన జక్కన్న..ఇదే నిజమైతే బొమ్మ అదుర్స్ !
టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పారు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అని టైటిల్ పెట్టారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మమోలుగా జక్కన్న సినిమా అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. అదీ ఇద్దరు టాప్ హీరోస్ తో అంటే టాలీవుడ్ మొత్తం దిమ్మతిరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కనపెడితే మరో విషయం …
Read More » -
19 February
టోల్ప్లాజా వద్ద ఓ మహిళపై..చిప్స్ అమ్ముకునే ఇద్దరు అఘాయిత్యం
టోల్ప్లాజా వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఈ ఘటన హర్యానాలో ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ సన్నిహితుల నుంచి రూ. 20000 …
Read More » -
19 February
అమరావతి టు ఢిల్లీ వయా బెంగళూరు..400 కోట్ల హవాలా స్కామ్..కాంగ్రెస్ సీనియర్ నేతకు ఐటీశాఖ నోటీసులు..!
ఏపీలో ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్ మరో మలుపు తిరిగింది. గత లోక్సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నేను శ్వాస సంబంధమైన సమస్యలతో ఫరిదాబాద్లోని మెట్రో ఆసుపత్రిలో …
Read More » -
19 February
చంద్రబాబు అబద్దాల మీద ఆదారపడితే.. జగన్ మాట మీద నిలబడే మనిషి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలులో లబించిన ప్రజాదరణ,ఘన స్వాగతం గతంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్వాగతం మరెవరికి రాదని ఆయన అన్నారు. తన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.సంక్షేమ కార్యక్రమాల అమలులో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జగన్ మించిపోయారని ఆయన అన్నారు. …
Read More » -
19 February
చిత్తూరు టీడీపీ నేత…గురువుకి మించిన శిష్యుడు అరెస్ట్
తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి చిత్తూరు టౌన్బ్యాంకు చైర్మన్ షణ్ముగం. బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ 420 కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు చెందిన రెండు ఇళ్లు, రెండు కార్లను సీజ్ చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకునే క్రమంలో మాజీ చైర్మన్కు సహకరించిన బ్యాంకు అప్రైజర్ ధరణీసాగర్ను నేడోరేపో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందుకు …
Read More » -
19 February
లక్షలు ఇస్తారుగాని..ఆ గంటా చుక్కలు చూపిస్తారట !
ఈరోజుల్లో తెరపై హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఆమె మనపక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఎదురుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అలాంటిది హీరోయిన్లు ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఓపెనింగ్ కు వెళ్ళాలంటే భయపడుతున్నారట. ఇది స్వయంగా కొందరు హీరోయిన్లు చెప్పారట. ఒక ఈవెంట్ లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాలంటే వారికి రెండు లేదా మూడు లక్షలు ఇచ్చి తీసుకొస్తారు. ఎవరైనా షాప్ ఓపెనింగ్ కు …
Read More » -
19 February
ఆ విషయంలో చంద్రబాబును అడ్డంగా ఇరికించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని…!
కేశినేని నాని…టీడీపీలో ఉంటూ..చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగడుతున్న ఈ విజయవాడ ఎంపీ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక పక్క ప్రత్యర్థి పార్టీ వైసీపీని, సీఎం జగన్పై విమర్శలు చేస్తూనే అదే స్థాయిలో చంద్రబాబు, లొకేష్లపై కూడా సెటైర్లు వేయడంలో కేశినేని నాని ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా విజయవాడలో ఎన్సార్సీ, సీఏఏకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ను తిట్టబోయి ఏకంగా అధినేత …
Read More » -
19 February
ఏపీలో 50 వేల ఉద్యోగాలు
వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్లను, …
Read More » -
19 February
కియారా ఆకుచాటు అందాలు..నూలుపోగు లేకుండా సోషల్ మీడియాలో హల్ చల్ !
టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ …
Read More »