TimeLine Layout

February, 2020

  • 5 February

    అసలు సమ్మక్క ఏమైంది..?

    మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు బుధవారం మొదలైంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అయితే సమ్మక్క తన భర్త పడిగిద్దరాజు మరణ వార్తను వింటుంది. అది విన్న సమ్మక్క యుద్ధరంగంలో దూకుతుంది. వీరోచితంగా పోరాడి ఎంతో మంది కాకతీయ సైన్యాన్ని మట్టికరిపిస్తుంది. దీంతో భయపడ్ద కాకతీయులు దొంగచాటుగా …

    Read More »
  • 5 February

    మేడారం జాతరలో భక్తులు ఏమి సమర్పిస్తారు..?

    తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్కలను ఈ నాలుగు రోజుల పాటు ఏం కోరుకున్న కానీ నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమ కోరికలు నెరవేరాలని చాలా మొక్కులు మొక్కుకుంటారు. కోరికలు తీరితే ఎడ్లబండి కట్టుకోని వస్తాము. అమ్మవారి రూపంలో వస్తాము. ఒడి బియ్యం తీసుకువస్తాము. ఎదురుకోళ్లు,గాజులు,రవికెలు …

    Read More »
  • 5 February

    చంద్రబాబు‌కు దిమ్మతిరిగే షాక్.. తెనాలి సభ అట్టర్‌ఫ్లాప్..!

    ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నాడు. అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయిగా మల్చేందుకు చంద్రబాబు ఆడని డ్రామా లేదు… అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం కోసమని స్వయంగా జోలెపట్టి అడుక్కుని విరాళాలు సేకరించాడు..అయినా ఉత్తరాంధ్ర, రాయలసీమలో అమరావతి ఉద్యమానికి పెద్దగా స్పందన రాలేదు. మరోవైపు శాసనమండలి రద్దుతో చంద్రబాబు …

    Read More »
  • 5 February

    A tale of how I acquired a vehicle When participating in within an online online casino

    A tale of how I acquired a vehicle When participating in within an online online casino It all started out even though a mate of mine advised me in excess of the course of manufacturing fiscal upon the Net pokies. I didn’t feel him at 1st, hence he shipped me …

    Read More »
  • 5 February

    తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !

    బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …

    Read More »
  • 5 February

    మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !

    బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …

    Read More »
  • 5 February

    క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !

    బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …

    Read More »
  • 4 February

    ఈనెల 7న జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్ ప్రారంభం!

    హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగర వాసులకు జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న కారిడార్-2ని.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 …

    Read More »
  • 4 February

    కార్గో బస్సులపై ఫోటోలకు సీఎం కేసీఆర్ నో..!

    సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం …

    Read More »
  • 4 February

    ఏంటీ చంద్రబాబు..నీ సొంతూరిలో సభ పెట్టకూడదా..ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా..!

    ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలినే రద్దు చేశాడు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ముందడుగు వేస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విశాఖ, కర్నూలుపై విష ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టమని మిమ్మల్ని ఎవడు అడిగాడు…విశాఖ రాజధానిగా పనికిరాదు..తుఫాన్లు, వరదలు వస్తాయి..విశాఖలో రాజధానికి భూములు కూడా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat