TimeLine Layout

February, 2020

  • 2 February

    ఇవి “కమ్మ”టి పలుకులు..రోత రాతలు.. వాహ్..బాబు భక్తా..మీకు మీరే సాటి..!

    ఈ రాష్ట్రంలో కులగజ్జి ఉందంటే…అది నీకే..నీకున్న కులపిచ్చి ఎవరికి ఉండదని నటుడు మోహన్‌బాబు ఏ క్షణాన తన ముఖమ్మీదే చెప్పాడో కానీ…ఏబీఎన్ రాధాకృష్ణ తనలోని కులగజ్జిని వారం వారం తన చెత్తపలుకులో బయటపెట్టుకుంటూనే ఉంటాడు..వారం వారం కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాత రోతలు చూస్తుంటే..జర్నలిజం మీదే అసహ్యం పుడుతుంది..కొత్త పలుకు కాదు…కమ్మ పలుకు అని టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది… రాధాకృష్ణ పెన్నులోని ఉండేది సిరా కాదు..విషం.. వారం …

    Read More »
  • 1 February

    charmdate Methods – A Closer Look

    Learning how you can write a web-based dating profile that draws anyone is not all that onerous. Sometimes all of us battle with getting a lady that we like truly desirous charm date login about us. This is a widespread concern for all of us, and proper now, we gives …

    Read More »
  • 1 February

    జేసీ దివాకర్ రెడ్డి బినామీ బాగోతం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..!

    వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి .జగన్ సర్కార్ వరుస షాక్‌లు ఇస్తోంది. గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులను ఆర్టీయే అధికారులు సీజ్ చేయగా..తాజాగా ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు… లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై …

    Read More »
  • 1 February

    ఏపీ తప్పకుండా న్యాయం జరుగుతుంది..కేంద్ర మంత్రి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్‌ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో …

    Read More »
  • 1 February

    డిపాజిట్ల దారులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్

    ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిపాజిట్ల దారులకు తీపికబురు అందించింది.2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా బ్యాంకు వినియోగదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలియజేస్తూ” బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం రూ.1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రతిపాదించారు. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే.. సదరు బ్యాంకు కస్టమర్లకు అసలు మొత్తం, వడ్డీలపై …

    Read More »
  • 1 February

    ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

    పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం 2020-21ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేశారు. రూ.5లక్షల వరకు ఆదాయపు పన్నును మినహయిస్తున్నాము అని ఆమె స్పష్టం చేశారు. అయితే రూ.5లక్షల నుండి 7.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 10శాతమే పన్ను విధించనున్నట్లు …

    Read More »
  • 1 February

    డిగ్రీ చదవాలనుకునే వారికి కేంద్రం శుభవార్త

    డిగ్రీ చదవాలని అనుకునేవారికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇక నుండి సరికొత్త విద్యా విధానం ద్వారా డిగ్రీ ఆన్ లైన్లో కూడా చదువుకునే అవకాశం కల్పించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.దేశంలో ముందంజలో ఉన్న మొత్తం వంద జాతీయ విద్యాలయాల్లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆమె అన్నారు.అంతేకాకుండా దేశంలో నేషనల్ పోలీస్ …

    Read More »
  • 1 February

    రైతన్నలకు కేంద్రం శుభవార్త..!!

    దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సాగు ,వ్యవసాయ రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు పదహారు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. ఈ రోజు శనివారం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వచ్చే రెండేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మొత్తం 6.1కోట్ల మంది రైతులు ప్రధాన మంత్రి …

    Read More »
  • 1 February

    బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!

    ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …

    Read More »
  • 1 February

    గ్రామ వాలంటీర్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. . ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు స‌చివాల‌యాల ప‌నితీరుపై ప్ర‌జ‌ల నుండి హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ల‌కూ రోజుల వ్య‌వ‌ధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్ర‌జానీకం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. తాజాగా నేడు‘ఇంటివద్దకే పెన్షన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat