‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. …
Read More »TimeLine Layout
January, 2020
-
28 January
అమ్మఒడిపథకంపై జర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు..!
ఇటీవల ఏపీలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..అమ్మఒడి పథకం కింద బడికి పిల్లలను పంపించే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వ అందించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమ్మఒడిని కాస్తా ఆంక్షల ఒడిగా చేశారని గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై నోబెల్ అవార్డు …
Read More » -
28 January
హీరో ఘాటు ముద్దు తట్టుకోలేక పారిపోయిన హీరోయిన్…!
లిప్లాక్కు ఒప్పుకున్నాను కానీ మరీ ఇంత ఘాటు ముద్దా.. అంటూ నవ కథానాయకి దర్శకుడిపై మండిపడి షూటింగ్ నుంచే వెళ్లిపోయిన సంఘటన ఉట్రాన్ చిత్రంలో చోటు చేసుకుంది. సాట్ సినిమాస్ పతాకంపై రూపొందిన చిత్రం ఉట్రాన్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 31వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి హిరోషిణి హీరోయిన్గా నటించింది. మిమిక్రీ ఆర్టిస్ట్గా పాపులర్ అయిన హిరోషిణి …
Read More » -
28 January
తల్లి ఇద్దరు వ్యక్తులతోఅక్రమ సంబంధం..పిల్లలు చూసి ఏం చేశారో తెలుసా
జిల్లా ఎస్పీకి ఓ ఇద్దరు చిన్నారులు ఓ ఫిర్యాదు చేశారు. తమ తండ్రి చనిపోయారనీ, ఆ తర్వాత తమ తల్లి ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను చిత్ర హింసలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఆ ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతో చెప్పిన మాటలు విని పోలీసులు చలించిపోయారు. బాధిత చిన్నారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరి కుటుంబం నరసరావుపేటలో నివాసం ఉండేది. 2014లో నానమ్మ, 2015లో తండ్రి చనిపోయారు. …
Read More » -
28 January
చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!
తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు. పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు. జగన్ …
Read More » -
28 January
ఆ ఫ్రస్టేషన్ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!
శాసనమండలి రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అంబటి ఉటంకిస్తూ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా వైఎస్సార్ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలి …
Read More » -
28 January
సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి జమీలా మాలిక్(73) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె కేరళ పాలోడ్లో తన కుమారుడు అన్సార్తో కలిసి నివాసం ఉంటున్నారు. కొల్లాంలో జన్మించిన జమీలా.. తల్లి ప్రోద్భలంతో పుణే ఫిల్మ్ అండ్ టెలివిజన్లో విద్యార్థిగా చేరారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి కేరళ మహిళగా నిలిచారు. ఆ తర్వాత 1972లో ‘ ఆద్యతే కథ’ చిత్రం …
Read More » -
28 January
అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..!
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి… శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పెండ్లి కుమారుని చేయుటకు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు, సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి జి.వి.డి.ఎన్. లీలాకుమార్ పట్టు వస్త్రాలు ఆలయ అర్చకులకు సమర్పించారు..
Read More » -
28 January
భర్త విదేశాల్లో ఉంటే భార్య కామంతో ఏం చేసిందో తెలుసా..ఎక్కడపడితే అక్కడ
భర్త విదేశాల్లో ఉండటంతో కామంతో రగిలిపోతున్న భార్య బిడ్డలను గాలికి వదిలేసి నాలుగు నెలల పాటు ప్రియుడితో పరారైన పోలీసులు పట్టుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయినా మళ్లీ ఆమె బిడ్డలను వదిలేసి అదే ప్రియుడితో పారిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. తలలు పట్టుకున్న పోలీసులు లేడీ డ్యాన్స్ టీచర్ కోసం గాలిస్తున్నారు.తమిళనాడులోని కన్యాకుమరి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత …
Read More » -
28 January
కరోనా ఎఫెక్ట్.. చైనాలో పెరుగుతన్న మరణసంఖ్య !
చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్కూ పాకాయి. సోమవారం బీజింగ్లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. …
Read More »