చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుందాం..? ఎలా వ్యాపిస్తుందంటే..? * సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. * ఇది …
Read More »TimeLine Layout
January, 2020
-
28 January
భారత్కు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ సూట్ను బుక్ చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని …
Read More » -
28 January
ఎప్పటికీ అన్యాయం చేయను, నా వల్ల ఎవరికీ అన్యాయం జరగదు…దటీజ్ జగన్
‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు… దటీజ్ జగన్…’ అని కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన …
Read More » -
27 January
The Options For Fast Products In Plus Cbd Oil Review
Plus CBD Oil is a dedicated manufacturing and distributing company for all of your CBD wants. So, what precisely does the website offer its potential clients? Here we’re going to check out a few of the most popular products offered on PlusCBDoil’s website. In the event you really want something …
Read More » -
27 January
వార్ వన్ సైడ్..మేయర్ పదవులన్నీ టీఆర్ఎస్కే
తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్ల సొంతం చేసుకుంది. మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక ఈరోజు సోమవారం పూర్తి అయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ సొంతం చేసుకున్న మేయర్ల జాబితా ఇలా ఉంది. 1. రామగుండం – బంగి అనిల్ కుమార్(మేయర్) 2. నిజాంపేట – కొలను నీలా రెడ్డి(మేయర్) 3. పీర్జాదిగూడ …
Read More » -
27 January
మున్సిపాలిటీకోసం జాతీయ పార్టీలు సిల్లీపనులు..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్ని పనికిమాలిన పనులు అని ధ్వజమెత్తారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. 10 కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తున్నాం. కాంగ్రెస్కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే …
Read More » -
27 January
కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు వద్దు..!
చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్నదని, కొంత మంది మరణించారని వాట్సాప్ ద్వారా కొందరు ఆకతాయిలు ఫేక్ న్యూస్ …
Read More » -
27 January
తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు శుభవార్తను తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో కొత్త సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కొత్త సచివాలయం డిజైన్లు,ప్రణాళికల రూపకల్పనపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్ ,బడ్జెట్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి పన్నెండో తారీఖులోపు …
Read More » -
27 January
నిజామాబాద్ లో ఎగిరిన గులాబీ జెండా
తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట …
Read More » -
27 January
బాబుపై జగన్ ఫైర్..ఏ విషయంలోనైనా ద్వంద్వ వైఖరే !
అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబు మోడీని తిట్టారు.. తర్వాత కలిశారు, మళ్లీ తిట్టారు. సోనియాను తిట్టారు, మళ్లీ కలిశారు. హోదా కావాలన్నారు, హోదాతో ఏమొస్తుందన్నారు. ఇప్పుడు మండలి విషయంలోనూ బాబుది ద్వంద్వ వైఖరే. బాబుకు ఏ విషయంలోనూ స్థిరత్వం ఉండదు అని అన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దుచేయడం పై ఈనాడు పత్రికలో స్వాగతిస్తూ …
Read More »