టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జున రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన మల్లికార్జున రావు రోడ్డు యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్ర గాయాలు కావడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
Read More »TimeLine Layout
January, 2020
-
23 January
చంద్రబాబు, పవన్కల్యాణ్లను చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎంపీ..!
ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. …
Read More » -
23 January
ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో .ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను టీడీపీ కావాలనే మండలిలో అడ్డుకుంటుందా…వికేంద్రీకరణ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉందా…ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా…ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏపీ శాసనమండలి రద్దుపై ముందడుగు వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కార్…వాటిని శాసనమండలిలో …
Read More » -
23 January
మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More » -
23 January
కొత్త యాప్కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.. వాట్సప్ కు బదులు ఇక ఇదే
ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …
Read More » -
23 January
త్రివిక్రమ్ సాక్షిగా పూజా పరువు మొత్తం పాయే !
సామజవరగమనా..ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి పదాలు ఎవరికీ సెట్ కావు. కాని అదే పదంతో ఒక మంచి పాట రావడం అది యూట్యూబ్ లో హల్ చల్ చేయడం మామోలు విషయం కాదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో హీరోయిన్ ను తొడలు చూసి ప్రేమలో పడతాడు. అదే డ్రీమ్ లో డ్యూయెట్ వేసుకుంటాడు. అదే సామజవరగమనా పాట. కాని ఇందులో వేరే ఉద్దేశ్యంతో …
Read More » -
23 January
అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపిన నేత ఎవరు..ఎందుకో తెలుసా
గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. రెయిన్గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం …
Read More » -
23 January
ఫిబ్రవరి 2న విజయవాడలో బీజేపీ జనసేన పార్టీ భారీ కవాతు..!
ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ …
Read More » -
23 January
సోషల్ మీడియాలో లోకేష్ వీడియో వైరల్..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ అది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో ఆ …
Read More » -
23 January
”ఛార్మీజగన్నాథం” అసలేం జరుగుతోంది..?
సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ వైవాహిక జీవితం పూర్తి వివాదాల మయంగా ఉంటున్నాయి. ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. పూరిజగన్నాథ్ డబ్బును ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేని కారణాలతో తన భార్య ఆయనను విడిచి ఉంటుందని అనేకసార్లు వార్తలు వచ్చాయి. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే గత కొంత కాలంగా మాజీ హీరోయిన్ ఛార్మితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చార్మి తో కలిసి బిజినెస్ కూడా …
Read More »