తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి …
Read More »TimeLine Layout
January, 2020
-
21 January
ఓవైపు పెళ్లి పనులు జరుగుతుంటే..పెళ్లి కొడుకు తండ్రితో పెళ్లి కూతురు తల్లి
ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు… కటార్గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. …
Read More » -
21 January
అసెంబ్లీలో రోజా పంచ్లకు బిత్తరపోయిన చంద్రబాబు..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. తొలి రోజు చంద్రబాబుది విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేసిన రోజా రెండవ రోజు తనదైన పంచ్లు ప్రాసలతో బాబుపై చెలరేగిపోయారు. అసెంబ్లీ సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా పదే పదే అడ్డుకున్న టీడీపీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత …
Read More » -
21 January
రజనీ సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. విడుదలైన అన్ని చోట్ల ఈ మూవీ సూపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. నిన్న సోమవారంతో దర్బార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించింది. దీంతో సౌత్ …
Read More » -
21 January
చంద్రబాబుకు మైండ్ బ్లాక్..రాజధాని గ్రామాల్లో మారుతున్న సీన్…!
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు …
Read More » -
21 January
ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …
Read More » -
21 January
దరువు ఎక్స్క్లూజివ్..మున్సిపల్ ఎన్నికలపై సౌతాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై శాఖ స్పందన..!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా జోరుమీదుంది. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడింది. తాజాగా2020 మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్ష ప్రచారములో కూడా పాల్గొంది , అన్ని మున్సిపాలిటీలల్లో తమ మెంబెర్స్ …
Read More » -
21 January
చంద్రబాబు ఓ దద్దమ్మ…మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ స్టాండ్ ఇదే..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని …
Read More » -
21 January
సీఎం జగన్కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!
అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …
Read More » -
21 January
వినూత్న టైటిల్ తో వెంకీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో.. విభిన్న ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే హీరో విక్టరీ వెంకటేష్. ఒకవైపు వరుస రీమేక్ లు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కల్సి వెంకీ మామ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ సాధించాడు. తాజాగా వెంకీ తమిళంలో ధనుష్ హీరోగా ,మంజు వారియర్ …
Read More »