ఏపీలో పరిపాలనా, అధికార వికేంద్రీకరణ దిశగా ముందడుగు పడుతుందా…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. రాజధాని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు సర్కార్ చెక్ పడుతుందా..ఇవాళ సీఎం జగన్తో హైపవర్ కమిటీ భేటీ కానుండడంతో రాజధాని రగడకు ప్రభుత్వం త్వరలోనే పుల్స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సీఎం జగన్తో సమావేశం అయింది. తాడేపల్లి …
Read More »TimeLine Layout
January, 2020
-
17 January
అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!
అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు …
Read More » -
16 January
గౌడ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం..!!
గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని చెట్టుపన్నురద్దుచేసిందన్నారు. కల్లుగీత కార్మిక సంఘం 2020 నూతన కేలండర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సక్షేమం కోసం లైసెన్స్ గడువును పది సంవత్సరాలకు పెంచామన్నారు. అలాగే హరితహారంలో ఈత తాటి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం, చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల నుంచి …
Read More » -
16 January
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్..
రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ హరిత ఉద్యమం అద్భుతంగా ముందుకెళ్తోంది. పర్యవరణ హితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో… రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వ్యాపార ప్రముఖులు కూడా భాగస్వాములై మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నాటగా… తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించారు. …
Read More » -
16 January
సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష..!!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు శ్రీరామరక్షా అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ఈటెల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని, ఒకరో ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని చెప్పారు. పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని …
Read More » -
16 January
పండుగ పూట పవనేంటీ చంద్రబాబుకు ఇంత షాక్ ఇచ్చాడు…!
కనుమ పండుగ రోజు ఏ పని మొదలుపెట్టరు..అసలు ఈ రోజు ఎలాంటి పని చేయరు..అలాంటి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బీజేపీ నేతలతో చర్చలకు వెళ్లారు. ఒకపక్క పవన్ పార్టనర్ చంద్రబాబేమో పండుగ పూట పస్తులుంటూ అమరావతి రాజధాని కోసం నానా తిప్పలు పడుతున్నారు. నెలరోజులుగా బాబుగారు రోడ్డుమీద కూర్చున్నా..జోలెపట్టుకుని అడుక్కున్నా…మహిళల గాజులు, ఉంగరాలు, కాళ్లపట్టీలు వసూలు చేసినా..అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార, …
Read More » -
16 January
దేశానికే ఆదర్శంగా తెలంగాణ మున్సిపాలిటీలు..మంత్రి కేటీఆర్
తెలంగాణ మున్సిపాలిటీలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు …
Read More » -
16 January
ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!
గ్రాఫిక్స్లో మార్ఫింగ్ చేసి ఎదుటివాళ్లపై బురదజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ టీమ్కే సాధ్యం. గతంలో తెలంగాణలో ఆశావర్కర్ల ధర్నాను..మార్ఫింగ్ చేసి, జగన్ అధికారంలోకి రాగానే ఆశావర్కర్లు రోడ్డున పడ్డారంటూ ఏకంగా బాబుగారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా పడవ బ్యారేజీకి అడ్డుపెట్టినట్లు మార్ఫింగ్ చేసి..అదిగో వైసీపీ వాళ్లు పడవ అడ్డుపెట్టి..మా బాబుగారి ఇంటిని …
Read More » -
16 January
పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!
పవర్ స్టార్ పవన్కల్యాణ్కు, స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …
Read More » -
16 January
చంంద్రబాబుకు విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నారు. తాను స్వయంగా రంగంలోదిగి అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి.. జోలెపట్టుకుని అడుక్కుంటూ.. జిల్లాలు తిరుగుతూ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ నాడు కూడా చంద్రబాబు తన రాజకీయాన్ని వదల్లేదు. సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారంతా సొంత వూర్లకు వచ్చి సంతోషంగా పండుగ చేసుకుంటే..చంద్రబాబు …
Read More »