నితిన్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »TimeLine Layout
January, 2020
-
11 January
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …
Read More » -
11 January
బెంగాల్ ఎప్పుడూ వ్యతిరేకమే..అయితే ఢిల్లీలో తేల్చుకుందాం !
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కోల్కతా పర్యటనలో భాగంగా బెంగాల్ వచ్చారు. పర్యటనలో భాగంగా కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే రాజ్ భవన్ లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ను కలిసారు.పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇటీవల చేసిన నిరసనలను చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీ మరియు ఎంపీఆర్ కు …
Read More » -
11 January
అమరావతిపై పవన్ అలా..రాపాక ఇలా.. జనసేనలో ఏం జరుగుతోంది..?
అమరావతిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో రాజధాని గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకే చోట రాజధాని ఉండాలి ..పరిపాలన అంతా ఒక్క దగ్గరి నుంచే జరగాలి అని తీర్మానం కూడా చేశారు. అమరావతిపై పవన్ ఇలా వరుస మీటింగ్లతో బిజిబిజీగా ఉంటే..ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్రావు పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టి మంత్రి కొడాలి …
Read More » -
11 January
అమరావతి రైతులకు మంత్రి బొత్స భరోసా..!
రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇవేకాకుండా మీకు ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బొత్స భరోసా ఇచ్చారు. రైతులతో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం …
Read More » -
11 January
నీ వాడకం మామోలుగా లేదు భయ్యా..మహేష్ ని సమాప్తం !
విజయ్ దేవరకొండ..ప్రస్తుత రోజుల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అతనికున్న ఫాలోయింగ్ అలాంటిది. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా అవకాశాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ హీరో సినిమాల్లోనే కాకుండా ఇటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. ఈమేరకు అన్ని దారులను తనకు అనుకూలంగా మార్చుకున్తున్నాడు. అంతే కాకుండా ఫేమస్ …
Read More » -
11 January
మరీ ఇంత అమాయకుడివి అయితే ఎలా పవనూ.. కాస్త తెలుగు తమ్ముళ్లతో జాగ్రత్త..!
అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చాడు. కాగా రాజధానిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద …
Read More » -
11 January
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిక
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైసీపీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు …
Read More » -
11 January
గిరిజనుల సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం !
గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో …
Read More » -
11 January
విశాఖపై కన్నేసిన జగన్.. విదేశాలు కూడా సరిపోవట !
విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ తో ఈ ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …
Read More »