టీడీపీ వివాదాస్పద నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది…నేను మాజీ ఎంపీని, సీనియర్ నాయకుడిని..అలాంటిది బెయిల్ ఇవ్వకుండా కావాలనే నన్ను 7 గంటలు స్టేషన్లో ఉంచుతారా..వెంటనే కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని జగన్ సర్కార్ను బర్తరఫ్ చేయాలంటూ వితండవాదం చేస్తున్నారు జేసీ సారూ..ఇంతకీ జరిగిందేదంటే..ఇటీవల బాబుగారు అనంతపురం పర్యటించారులెండీ…ఇంకేముంది జేసీ గారు కల్లుతాగిన కోతిలా చెలరేగిపోయారు. పోలీసులు జగన్ …
Read More »TimeLine Layout
January, 2020
-
5 January
విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …
Read More » -
5 January
నారా భువనేశ్వరీ గాజుల డొనేషన్పై పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు…!
అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో గత 18 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ కూడా ఎర్రుబాలెం గ్రామంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ తపించారు. ఇంత మంది మహిళలు బయటకు రావడం చూసి బాధేస్తుంది..అమరావతి రైతుల …
Read More » -
5 January
మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు..
తెలంగాణలో త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఆయా కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్పేట్ మేయర్ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం …
Read More » -
5 January
దారుణం.. భర్తను కట్టెల పొయ్యిలో పడేసి భార్య
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లిలో దారుణమైన సంఘటన జరిగింది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం..కాట్రపల్లికి చెందిన రేణికుంట్ల రవి(44)కి కొప్పుల గ్రామానికి చెందిన రజితతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రజిత భర్తతో తరుచూ గొడవ పడుతూ వరంగల్ వెళ్లి, అక్కడ కూలి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం కాట్రపల్లికి వచ్చిన రజిత మద్యం తాగి ఉన్న రవితో గొడవ పడింది. రాత్రి 9 …
Read More » -
5 January
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లి ఉందని సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని అంతర్గత కలహాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ,స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. వీరి సాక్షిగా భువనగిరిలోని సంకల్ప్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని …
Read More » -
5 January
యాదాద్రిలో తెలంగాణ కొత్త సీఎస్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమేశ్ కుమార్ ఈ రోజు ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వరచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ ఆలయ పునర్నిర్మాణ పనులను …
Read More » -
5 January
మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న శనివారం తెలంగాణ భవన్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి పలు సూచనలు.. సలహాలు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉండదు. స్థానికంగా …
Read More » -
5 January
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సలహా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు,ప్రతినిధులతో నిన్న శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా పార్టీ కార్యకర్తలతో.. నేతలతో.. ఉద్యమకారులతో.. ఎమ్మెల్యేలందరూ సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలి. అందరితో ఆత్మీయ సమావేశాలు వరుసపెట్టి …
Read More » -
5 January
శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం
దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …
Read More »