TimeLine Layout

December, 2019

  • 27 December

    టెలివిజన్ నటుడు ఆత్మహత్య

    నటుడు కుశాల్‌ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్‌ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్‌ పంజాబీ హఠాన్మరణం …

    Read More »
  • 27 December

    ఇక భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి లేనట్టే..?

    ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం …

    Read More »
  • 27 December

    ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!

    మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

    Read More »
  • 27 December

    రెండు నివేదికల పై చర్చించాకే తుది నిర్ణయం.. కన్నబాబు!

    కాబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు రాజధానుల విషయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.జీఎన్ రావు కమిటీ నివేదిక పై కేబినెట్ సమావేశంలో చర్చించామని  బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రెండు నివేదికల పై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్ని విషయాలను మంత్రివర్గం కూలంకుశంగా చర్చిస్తుందని కన్నబాబు అన్నారు.

    Read More »
  • 27 December

    బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ

    ప్రముఖ టెలివిజన్లో ప్రసారమై జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో పాపులరైన హాట్ యాంకర్ అనసూయ..ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది. నెటిజన్లు ఎంత మంది కామెంట్స్ చేసిన తన పని తాను చేసుకుంటూ.. పోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆక్టీవ్ గా ఉంటుంది ఈ జబర్ధస్త్ భామ. అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.బ్లాక్ …

    Read More »
  • 27 December

    టీడీపీ ఎంపీ కేశినేని నానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పీవీపీ…!

    ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో సీఎం జగన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో …

    Read More »
  • 27 December

    అమరావతిపై పవన్ కల్యాణ్ యూటర్న్..కారణాలు ఇవే..!

    ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …

    Read More »
  • 27 December

    చీపురుకట్ట స్టెప్ తో బాలయ్య అదుర్స్.. రూలరా..? క్లీనరా..?

    నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది అస్సలు కలిసిరావడంలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు విడుదలయ్యాయి. కాని సినిమా పరంగా ఫ్లాప్ అయ్యాయి. డబ్బులు పోయిన పర్లేదుగాని, సినిమా పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరోపక్క జై సింహా కూడా అదే పరిస్థితి. అయితే ఈ ఏడాది పెరి చెప్పి కనీసం ఇప్పుడైనా రూలర్ రూపంలో సినిమా హిట్ అవుతుందా అని అనుకుంటే ఇది …

    Read More »
  • 27 December

    ఆ హిందువే పాకిస్తాన్ ను గెలిపించాడు..అక్తర్ సంచలన వ్యాఖ్యలు !

    పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా విషయంలో రావల్పిండి ఎక్ష్ప్రెస్స్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కనేరియా జట్టులో ఉన్నప్పుడు కొందరు పాక్ క్రికెటర్లు దగ్గర మాటలు పడేవాడని, వాళ్ళు అతడితో కలిసి భోజనం కూడా చేసావారు కాదని అఖ్తర్ అన్నాడు. కనేరియా పాకిస్తాన్ జట్టు తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీసాడు. అయితే అఖ్తర్ తాజాగా ‘గేమ్ ఆన్ హాయ్’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ కనేరియా …

    Read More »
  • 27 December

    టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు హఠాన్మరణం

    టీవీ నటుడు కుశాల్‌ పంజాబీ మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నింపింది. చిన్న వయస్సు(37)లోనే కుశాల్‌ హఠాన్మరణం చెందడంతో తోటి నటులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుశాల్‌.. టీవీ నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా ఫర్హాన్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat