ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం నెలకొల్పేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఐతే ఈ విషయాన్ని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్ధావించడం జరిగింది. బీసీనేతలు రాష్ట్రాలను ఏలినప్పటికీ తగిన స్ధాయిలో బీసీ లకు న్యాయం జరగలేదని, ఏపీలో వైఎస్సార్ …
Read More »TimeLine Layout
December, 2019
-
26 December
ఉత్తరాంధ్ర దశ మారబోతుందన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు వైఖరి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేలా ఉందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు …
Read More » -
26 December
మూడు రాజధానులపై ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనకు పీపుల్స్ స్టార్గా పేరుగాంచిన నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మద్దతు పలికారు. ఇటీవల ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన నారాయణమూర్తి తాజాగా విశాఖలో పరిపాలనా రాజధానిగా చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరుగుతూ అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ …
Read More » -
26 December
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి ఆ రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని
కర్నూల్ జిల్లా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధానికి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజధాని అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు భావోద్వేగ అంశమని, అలాంటిది అమరావతిలో నాయుడు రియల్ ఎస్టేట్ రాజధానిని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More » -
26 December
రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ కొత్త కోణం..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా? రైతులు ఇన్ సైడ్ …
Read More » -
26 December
రాజధాని విషయంలో చంద్రబాబు యూటర్న్..?
తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము …
Read More » -
26 December
36ఏళ్ల ముద్దుగుమ్మ పంట పండింది..!
త్రిష..ఈ బ్లాక్ బ్యూటీకి అక్షరాల ముప్పై ఆరేళ్లు ఉంటాయి. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరోవైపు అప్పుడప్పుడూ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ బ్లాక్ బ్యూటీ నటించిన ఒకే ఒక్క మూవీ …
Read More » -
26 December
దటీజ్ జగన్.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన ఈవోడీబీ ర్యాంకింగ్స్..!
ఏపీలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి… కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేష్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారంటూ …
Read More » -
26 December
కర్నూల్ జిల్లాలో పెట్రోల్ కొంటున్నార..అయితే జాగ్రత్త
కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్ బంక్లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్ బంక్లో రూ.100 పెట్రోల్ను బైక్లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్ 1/2 లీటర్ కూడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ బాయ్ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …
Read More » -
26 December
బికినీలో మత్తెక్కిస్తున్న బాహుబలి భామ..!
బాహుబలి ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వ వ్యాప్తి చేసిన సంగతి విదితమే. ఈ మూవీలో నటించిన స్టార్లంతా ప్రస్తుతం వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బాహుబలి -ది బిగినింగ్ లో ఐటెం సాంగ్ లో నటించి.. అందాలను ఆరబోసి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి స్కార్లెట్ మెలిష్. ఈ మూవీలో అమ్మడి డాన్స్ దగ్గర నుండి.. అందాల …
Read More »