తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి …
Read More »TimeLine Layout
December, 2019
-
23 December
బ్రేకింగ్..మూడు రాజధానులపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..సీమ ప్రజల ఆగ్రహం…!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, జ్యుడిషియల్ క్యాపిటల్గా డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఓ ఎల్లోమీడియా ఛానల్తో మాట్లాడుతూ..జగన్ సర్కార్పై …
Read More » -
23 December
రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు
ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన
Read More » -
23 December
రౌండప్ -2019: ఏప్రిల్ లో జాతీయ విశేషాలు
ఏప్రిల్ 8న జాతీయ విద్యాసంస్థలో మేటిగా ఐఐటీ మద్రాస్ ఏప్రిల్ 11న 350నదులను శుద్ధి చేయడానికి ఎన్జీటీ నిర్ణయం ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ జరిగి వందేళ్ళు కావడంతో తపాలా బిళ్ల,నాణేం విడుదల ఏప్రిల్ 17న టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హైకోర్టు నిషేధం ఏప్రిల్ 23న చైనా నుంచి పాలు,పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం పొడిగింపు ఏప్రిల్ 26న 2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల …
Read More » -
23 December
రౌండప్ -2019: ఏప్రిల్ అవార్డుల విశేషాలు
ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ …
Read More » -
23 December
కాజల్ బికినీ ఫోటోలు పోస్ట్ ..సోషల్ మీడియాలో వైరల్
కాజల్ అగర్వాల్ బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రాచుర్యం పొందిన హీరోయిన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో తన సెలవులను ఆస్వాదిస్తున్నందున గొప్ప సమయం గడుపుతోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది మరియు బీచ్ లో తన కుటుంబంతోకలసి గడిపిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సిజ్లింగ్ బికినీ ధరించిన ఫోటోను పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ …
Read More » -
23 December
మూడు రాజధానులపై జేసీ పవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, భూమా అఖిల ప్రియ వంటి టీడీపీ నేతలు అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని వితండవాదం చేస్తున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి …
Read More » -
23 December
జార్ఖండ్ లో బీజేపీకి ఎదురుదెబ్బ
జార్ల్హండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్ర్తెస్,జేఎంఎం మిత్రపక్షం విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్,జేఎంఎం కూటమి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటుకు నలబై రెండు మంది సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటి వరకు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నలబై మూడు స్థానాల్లో అధిక్యంలో ఉంది. …
Read More » -
23 December
మల్లన్న దయతో తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రెండు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నామకరణం చేశారని మంత్రి హరీశ్ తెలిపారు. మల్లన్నను దర్శించుకుని ఆ తరువాత కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ అన్నారు. మల్లన్న దేవుడు, కొండపోచమ్మ అమ్మవారు భక్తులను ఎలా చల్లగ చూస్తున్నారో, రేపు మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వచ్చే నీళ్లు రైతులను చల్లగా చూస్తాయన్నారు. గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహాన్ని అభిషేకం చేసుకుని మల్లన్న …
Read More » -
23 December
ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …
Read More »