TimeLine Layout

December, 2019

  • 16 December

    కన్నవార్ని గౌరవించనివాడు మనిషే కాదు-మంత్రి హారీష్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వయోధికుల వార్షిక సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”వృద్దులు‌ దేశానికి‌ సంపద .పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్దులది.తల్లిదండ్రులను పట్టించుకోని వాడు‌ మనిషే కాదు.బాల్యానికి శిక్షణ, యవ్వనానికి లక్ష్యం.వృద్దులకు రక్షణ ఉండాలి.వృద్దులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.శరీరం బలహీనంగా ఉన్నా….అనుభవం వృద్దుల …

    Read More »
  • 16 December

    కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ

    తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ …

    Read More »
  • 16 December

    నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !

    దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …

    Read More »
  • 16 December

    ఏపీలో ఆ బ్రాండ్స్ తగ్గిపోయాయన్నభవానీ..అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..!

    ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని …

    Read More »
  • 16 December

    కోహ్లి నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.. అందరిని తక్కువ అంచనా వేయకూడదు..!

    ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన …

    Read More »
  • 16 December

    భార్య చేతులు కోసిన ఎంపీడీవో..ఎందుకో తెలుసా

    ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్‌ అనిల్‌కుమార్‌ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు …

    Read More »
  • 16 December

    కాలేజీ అమ్మాయిలు అనుకున్నారు..తీరా చూస్తే హైటెక్‌ వ్యభిచారం దందా

    చిత్తూరులో హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందమైన యువతుల …

    Read More »
  • 16 December

    వ్యక్తిగా మొదలై.. శక్తిగా మారి వ్యవస్థను రూపొందించిన జగన్..!

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మొదలై కాంగ్రెస్ పార్టీని ఎదురించినందుకు అనేక అక్రమ కేసులూ, నిర్బంధాలు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కుని గత పదేళ్ళుగా పోరాడి ఒకశక్తిగా ఎదిగారు. ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ ఘటనపై తాజాగా అసెంబ్లీలొ మరోసారి మంత్రి కొడాలి విమర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో అంటాడు.. ఈనాడు పేపర్‌ 1978లో పెట్టారు.. 1983లో మేము టీడీపీని స్థాపించామని. …

    Read More »
  • 16 December

    కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు

    కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు పారయి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలానికి ఇంతకు మించి మరో ఉదాహరణ ఉంటుందా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.జెండకర్రలతో పారిన రక్తం మరకలు ఇప్పటికి సూర్యపేట, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను వెంటాడుతున్నాయని అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం సూర్యపేట కు గోదావరి జలాలు పరుగులు పెట్టిస్తుంటే ఆ మరకలు …

    Read More »
  • 16 December

    ఆర్టీసీ కార్మికులకు మంత్రి హారీష్ శుభవార్త

    తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తీపి కబురును అందించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో నిర్వహించిన యాబై రెండు రోజుల సమ్మెకాలపు జీతాన్ని చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగ ఉంది అని ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు సోమవారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat