రన్ మెషిన్ మరియు భారత జట్టు సారధి విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే పరుగులు రాబట్టడంలో అతడికి మించినవాడు లేడనే చెప్పాలి. స్టైలిష్ బ్యాట్టింగ్ తో అందరిని ఆకట్టుకొని ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తాడు. ఈ దసబ్దకాలంలో చూసుకుంటే సంవత్సరాలు పరంగా చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు నుండి కోహ్లినే ఆధిపత్యం చూపిస్తున్నాడు. నాలుగేళ్ళుగా ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. …
Read More »TimeLine Layout
December, 2019
-
13 December
సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే జీవిత ఖైదు.. ఏపీ ప్రభుత్వం !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం …
Read More » -
13 December
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వెన్నుపోటు గురించి కొడాలి నాని చెప్పిన సంచలన నిజాలు ఇవే…!
గత కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్లపై పదునైన పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మార్షల్స్పై అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై నాని మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారు రావడానికి ప్రత్యేకంగా ఓ గేటు ఉంది..కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి..ఎమ్మెల్యేల గేటు దగ్గరకు వెళ్లి 30 మంది ఎమ్మెల్సీలను, 20 మంది ఎమ్మెల్యేలను..టీడీపీ …
Read More » -
13 December
టీడీపీ నేత మాజీమంత్రి అయ్యన్న ఇంటిపై వైసీపీ జెండా రెపరెపలు.. ఏం జరగనుంది.?
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రాజకీయ ఎడబాట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు, సన్యాసి పాత్రులు మధ్య పార్టీ విషయమై వివాదం చోటుచేసుకున్నదని ఒక వార్త వచ్చింది. సన్యాసిపాత్రుడు ఈ మద్య వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. వీరిద్దరి మధ్య పార్టీల జెండాల విషయంలో వాగ్వాదం జరిగిందట. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు. సన్యాసిపాత్రుడు వైసిపి జెండా కట్టడానికి ప్రయత్నించగా, …
Read More » -
13 December
అక్కడ పౌరసత్వ బిల్లు అమలు చేయమంటున్న ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఈ బిల్లును కొన్ని రాష్ట్రాల సీఎం లు కూగా విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అయితే ఈ బిల్లును నా రాష్ట్రంలో అమలు చేయనని తెగేసి చెప్పతోంది. ఈ బిల్లుకు భయపడోద్దు మేం మీతో ఉంటామని మమత స్పష్టం చేసింది. దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బిజేపి ప్రభుత్వం ఇలాంటి బిల్లులు …
Read More » -
13 December
మార్షల్స్పై అనుచిత ప్రవర్తన..అడ్డంగా బుక్కైన చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు లేరంటూ గొప్పలు చెప్పుకుంటాడు. 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా పని చేశారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాబుగారికి అసెంబ్లీలో నియమనిబంధనలు తెలియవా.. కొన్ని ఎల్లోమీడియా ఛానళ్ల అసత్యకథనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు రాద్ధాంతాం చేస్తున్నారు. ఈ మేరకు …
Read More » -
13 December
మార్షల్స్ మీద చంద్రబాబు దౌర్జన్యంపై అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే
అసెంబ్లీలో నిన్న భద్రతా సిబ్బందిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన ప్రవర్తనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబుగారు మరో గేటులో వచ్చారు.. గేటు నంబర్ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుంది.. గేటు నంబర్–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ …
Read More » -
13 December
మార్షల్స్ పై దాడికి దిగిన టీడీపీ నేతలు..!
ఏపీ శాసనసభకు తమను హాజరవ్వనివ్వకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించగా, మార్షల్స్ పై టిడిపి సభ్యులు దాడి చేశారని వైసిపి సభ్యులు ప్రత్యారోపణ చేశారు. దీనిపై ఇరు పక్షాల మద్య వివాదం శాసనసభలో శుక్రవారం కూడా కొనసాగింది. టిడిపి సభ్యులు డ్రామా ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తానుడ్రామాలు ఆడడం లేదంటూ వ్యక్తిగత దూషణకు దిగారు. దానికి బదులుగా మంత్రి …
Read More » -
13 December
బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?
మీరు బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?. అయితే బీన్స్ ఎక్కువగా తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * ఎముకలు దృఢంగా తయారవుతాయి * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * మధుమేహ తీవ్రతను తగ్గిస్తుంది * జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపరుస్తుంది * క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది * రక్తప్రసరణను మెరుగపరుస్తుంది * రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది * కంటిచూపును మెరుగపరుస్తుంది
Read More » -
13 December
టీడీపీ పాలనలో తనను ఎలా వేధించారో చెప్పిన చెవిరెడ్డి..!
చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను …
Read More »