TimeLine Layout

December, 2019

  • 11 December

    మరో కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి చిదంబరం..!

    కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే. ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి …

    Read More »
  • 11 December

    అతిథి పాత్రకే పరిమితమైన అక్కినేని  సమంతా..!

    విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామా అళ్లుల్ల కాంబినేషన్ లో వస్తున్న వెంకీ మామ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులలో అంచనాలను పెంచేస్తూ దూసుకుపోతోంది. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని జోష్ మీదున్నవెంకీ నుంచీ రాబోతున్న మల్టీస్టార్ మూవీకావగడం , సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కడంతో వెంకి మామ పై భారీ అంచనాలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ …

    Read More »
  • 11 December

    గ్రామాల్లో అవినీతి రూపు మాపేందుకే సచివాలయాలను తెచ్చాం..!

    ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయాలు ఈ రాష్ట్రంలో రావడానికి గత ఐధు సంవత్సరాల్లో జన్మభూమి కమిటీల పేరుతో ఏవైతే అక్రమాలు జరిగాయో, ఏవైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్రమ సంపాదనకు ఉపయోగపడ్డాయో మనం చూశాం. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాళ్ల పార్టీకి సంబంధించిన వ్యక్తులకే అన్ని సంక్షేమ పధకాలు కట్టబెట్టారు. అలా జరగకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, కులం, మతం, పార్టీల వంటి వివక్ష లేకుండా …

    Read More »
  • 11 December

    భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

    తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీసీలో చేరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని …

    Read More »
  • 11 December

    ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు..!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ- సీ48 సంబంధించి రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో వారందరు సంబరాల్లో చేసుకుంటున్నారు. జగన్ భవిష్యత్తులో చేసే ప్రయత్నాలన్నింటిలో ఇస్రో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా ఇస్రో టీమ్ ను అభినందించారు.

    Read More »
  • 11 December

    ఇస్రో ఖాతాలో మరో విజయం

    ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

    Read More »
  • 11 December

    డిసెంబర్ 31 తర్వాత నుంచి రూ.10వేల ఫైన్

    వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు. ఆ తర్వాత ఫైల్ చేస్తే …

    Read More »
  • 11 December

    ‘అల వైకుంఠపురములో’ నుంచి టీజర్ విడుదల…!

    త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …

    Read More »
  • 11 December

    లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    ఈ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిప్టీ 53పాయింట్ల లాభాన్ని గడించి .. 11900వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 172పాయింట్లు లాభపడి 40,412పాయింట్ల వద్ద ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్లు భారీగా జరగడంతో నిప్టీ భారీగా పుంజుకుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. ఎన్టీపీసీ,ఐఓసీ,ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. యఎస్ బ్యాంకు,వేదాంత,హీరో మోటోకార్స్ ,భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాన్ని చవిచూసాయి.

    Read More »
  • 11 December

    ఆడవారు తమని తాము కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

    ఒలింపిక్ పతక విజేత మరియు పార్లమెంటు సభ్యురాలు మేరీ కోమ్ అత్యాచారాలు పెరగడంపై బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి బాక్సర్ ఐన ఈమె మహిళలు తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్ మరియు కరాటే నేర్చుకోవాలని అన్నారు.దేశంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరియు అత్యాచార కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat