సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దిశ ఘటనపై మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాల అమలుకు సంబంధించిన బిల్లును బుధవారం ప్రవేశపెడతామని ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని తీసుకువస్తానంటూ సీఎం జగన్ సభలో మాట్లాడారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత …
Read More »TimeLine Layout
December, 2019
-
10 December
రాజధానిలో రైతుల ప్లాట్ల విషయమై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..!
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో రాజధాని అమరావతి అంశం చర్చించబడింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ప్రజలలో అయోమయం ఏర్పడిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నలు సంధించారు.కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఉన్నదని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. టీడీపీ …
Read More » -
10 December
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఫైర్..జాగ్రత్తగా మాట్లాడండి !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసారు. అసెంబ్లీ వైసీపీ కార్యాలయంగా మార్చారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణపై తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని అలా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే టీడీపీ నుండి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ కోరిక మేరకు ఆయనకు సెపరేట్ సీటు ఇవ్వడానికి స్పీకర్ అంగీకరించారు.అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇలానే …
Read More » -
10 December
బ్రేకింగ్..వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత…!
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …
Read More » -
10 December
పార్లమెంట్ లో పాసైన పౌరసత్వ సవరణబిల్లు.. పంతం నెగ్గించుకున్న అమిత్ షా
పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణబిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటలపాటు జరిగింది. బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్లతో మహారాష్ట్రలో హిందూ పార్టీ ఐన …
Read More » -
10 December
అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్
ఏపీ అసెంబ్లీ రెండోరోజూ కొనసాగుతోంది.. సభలో ఉల్లిపాయలపై అధికార విపక్షాల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మాజీసీఎం చంద్రబాబు లేచి ఉల్లివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈక్రమంలో సీఎం జగన్ లేచి ఉల్లిపాయలపై దేశం మొత్తం వివాదం నడుస్తోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉల్లి రూ.25కి ఇస్తున్నామని ఇందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నారు. మీ హెరిటేజ్ మాదిరిగా రూ.200కి అమ్మడం …
Read More » -
10 December
దశాబ్దకాలంలో ధోని సాధించిన ఘనత..ఏ కెప్టెన్ కి సాధ్యం కాలేదు !
మహేంద్రసింగ్ ధోని..ఈ పేరు వింటే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేనంత ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ధోని సాధించిన ఘనతలు, జట్టుకు తెచ్చిపెట్టిన విజయాలు మరువలేనివి. కెప్టెన్ గా భారత్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్ళాడు. ఇండియాతో ఆట అంటే చాలా కష్టం అనేలా చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే గత దశాబ్దకాలం నుండి చూసుకుంటే కెప్టెన్ గా ధోని సాధించిన ఘనత ఇప్పటివరకు ఏ ప్లేయర్ సాధించలేకపోయాడు. …
Read More » -
10 December
వైసీపీలో చేరేందుకు 13మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏవిధమైన షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని, టీడీపీ కచ్చితంగా 3వ స్థానంలోనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదన్నారు. …
Read More » -
10 December
వెన్నుపోటులో నాకు భాగం ఉంది..స్పీకర్ – చంద్రబాబుకు మధ్య గొడవ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీకి మైక్ ఇవ్వడం పట్ల ఆగ్రహించారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని, ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని కూడా ఘాటుగా స్పందించారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తనకు తెలుసని, గతంలో మీరు ఏం చేశారో అందరికీ …
Read More » -
10 December
అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్ యాదవ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు …
Read More »