TimeLine Layout

December, 2019

  • 7 December

    ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

    ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …

    Read More »
  • 7 December

    ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …

    Read More »
  • 7 December

    హ్యాట్రిక్ పై కన్నేసిన బాలయ్య బోయపాటి..!

    నటసింహ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ NBK 106 ఈ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సింహా- లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్స్ పైకి రానున్నది. బాలయ్యకు హ్యాట్రిక్ ఇవ్వడమే ధ్యేయంగా బోయపాటి మాంచి మాస్ మసాలా యాక్షన్ కథాంశాన్ని రెడీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ చిత్రీకరణ ముగించి బోయపాటితో షూటింగ్ ను శర వేగంగా పూర్తిచేయాలని బాలయ్య …

    Read More »
  • 7 December

    రవి, శ్రీముఖి పటాస్ షో నుండి పూర్తిగా తప్పుకున్నారట.. ఎందుకో తెలుసా.?

    జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కామెడీ షోల త‌ర్వాత ప‌టాస్ కూడా మ‌రో మంచి స్టాండ‌ప్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. ర‌వి, శ్రీ‌ముఖి కెమిస్ట్రీ కూడా ఈ షోకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 1100 ఎపిసోడ్ల‌కు పైగా క‌లిసి చేసారు ఈ ఇద్ద‌రూ. ఈటీవీ ప్ల‌స్ టాప్ షోగా రేటింగ్ అందుకుంటూ వ‌చ్చింది ప‌టాస్. కుర్రాళ్ళే టార్గెట్‌గా వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అదే …

    Read More »
  • 7 December

    కొత్తగా ప్రారంభమైన టీడీపీ జాతీయ కార్యాలయం.. ఇదీ అక్రమ కట్టడడమేనా.. కూల్చేస్తారా..?

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. లోకేష్ , బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొత్త కార్యాలయాన్ని తక్షణమే కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కోర్టుకెక్కిన …

    Read More »
  • 7 December

    ఉన్నావ్ అత్యాచార భాదితురాలిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన దుండగులు

    గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …

    Read More »
  • 7 December

    దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

    తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి …

    Read More »
  • 7 December

    నష్టాల బాటలో వొడాఫోన్‌ – ఐడియా..మూసివేయక తప్పదన్న చైర్మన్ కుమార మంగళం బిర్లా

    టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు …

    Read More »
  • 7 December

    క్షమాభిక్ష కోరిన ..నిర్భయ నిందితుడు.. మరణమే క్షమాపణ

    2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం …

    Read More »
  • 7 December

    దిశా నిందితుల ఎన్కౌంటర్ రోజున బన్నీ చేసిన పనికి అందరూ తిడుతున్నారు..ఎందుకో తెలుసా

     స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలా వైకుంఠపురం అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనపై టాలీవుడ్ లో కొందరు హీరోలు స్పందించారు. ఈ ఘటన జరుగుతున్న మొదటి నుంచి ఎన్కౌంటర్ వరకు బన్నీ మాత్రం స్పందించలేదు అయితే అంతటితో ఆగకుండా తన అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి సామజవరగమన అన్న పాట 105 మిలియన్ వ్యూస్ దాటడంతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat