ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్లో సమాచారం షేర్ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …
Read More »TimeLine Layout
November, 2019
-
23 November
పరిటాల శ్రీరామ్ ఏంత పనిచేశావ్ అయ్యా.. ఇక ఏ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలేవ్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం నుండి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఘోరంగ ఓడిపోయాడు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దాదాపుగా మొహం చాటేశారు. అంతకన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మీద పరిటాల ఫ్యామిలీ ఆప్యాయతలు ఏ పాటివో బయటపడుతూ ఉన్నాయి.ఎమ్మెల్యేగా తమను ఓడించారని వారు.. కొన్నాళ్ల కిందట తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లను విప్పేయిస్తూ ఉన్నారట. ఈ మేరకు …
Read More » -
23 November
లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ తాత గురించి తిరుపతిలో …
Read More » -
23 November
యూటర్న్ లో బాబు రికార్డ్..!
ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల …
Read More » -
23 November
జయలలిత బయోపిక్ ‘తలైవి’ ఫస్ట్ లుక్ విడుదల
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా రూపొందుతోన్న బయోగ్రాఫికల్ మూవీ `తలైవి`. ఈ సినిమాలో జయ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగన జయలలిత రూపంలో విక్టరీ సింబల్ చూపిస్తోంది. కాగా, ఈ రియల్ లైఫ్ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. …
Read More » -
23 November
ఘోర కారు ప్రమాదం.. లోయలోపడి 8మంది మృతి..!
కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగావస్తూ అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓకుటుంబానికి చెందిన 8మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ …
Read More » -
23 November
డీఆర్సీ నుంచి నారా లోకేష్కు బహిష్కరించేందుకు తీర్మానం
నారా లోకేష్కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్పై బహిష్కరణ వేటుపడినట్టైంది. …
Read More » -
23 November
హేమాహేమీలను సైతం మట్టికరిపించిన రన్ మెషిన్..!
టీమిండియా సారధి రన్ మెషిన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో బంగ్లాదేశ్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నాడు. మొదటి టెస్ట్ లో డక్ అవుట్ అయిన కోహ్లి ఇప్పుడు పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి కోహ్లి 130పరుగులు చేసాడు. దాంతో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు కోహ్లి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లు ఆడి 41 శతకాలు సాధిస్తే …
Read More » -
23 November
టైటిల్కి తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చేసిన సూపర్ హిట్ మూవీ
హాస్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి.. మొదటిసారి రూటు మార్చి థ్రిల్లర్ను తెరకెక్కించాడు . శ్రీనివాసరెడ్డి చాలా కష్టపడి టాలెంట్తో పైకి వచ్చిన డైరెక్టర్ అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. తాజాగా ‘రాగాల 24 గంటల్లో’ అనే సినిమా తీశాడు. సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ …
Read More » -
23 November
ప్రతి ధాన్యపు గింజను కొంటాం
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని తేమలేకుండా తీసుకురావాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835,సాదారణ ధాన్యానికి రూ.1815 ధర చెల్లిస్తుందన్నారు.మధ్య …
Read More »