TimeLine Layout

November, 2019

  • 21 November

    నా మీద ఏ కేసు లేదు.. జగన్ కు అండగా ఉంటా !

    ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు.  అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం …

    Read More »
  • 21 November

    గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్ స్వీకరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”కాలుష్యం బారిన పడకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే, స్వచ్చమైన గాలి అందరికీ అందాలి.ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని, ఆక్సీజన్ ను పెంపొందించవచ్చు.గ్రీన్ ఛాలెంజ్ అద్భుతం.దీనిని ప్రారంభించిన …

    Read More »
  • 21 November

    మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!

    ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …

    Read More »
  • 21 November

    సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. అపార్థం చేసుకున్న జనసైనికులు!

    తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో జరిగిన మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైయస్సార్ వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చనిపోతే ఏకంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించడంతో పాటు అనేక రకాల హామీలు జగన్ ఇస్తూ వాటికి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ …

    Read More »
  • 21 November

    ప్రభుత్వ లక్ష్యం అదే..!

    తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటడులో ఈ రోజు గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా చూడండి. వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలని సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. …

    Read More »
  • 21 November

    బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!

    వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్‌పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్‌ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం …

    Read More »
  • 21 November

    మహా రాష్ట్ర సస్పెన్స్ కు తెర

    గత కొంతకాలంగా తీవ్ర సస్పెన్స్ కు గురైన మహారాష్ట్ర రాజకీయాలకు రేపటితో తెర పడనున్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ తెచ్చుకోకపోవడంతో ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు దీని గురించి మరోసారి కాంగ్రెస్ నేతలు ,ఎన్సీపీ,శివసేన నేతలు సమావేశం కానున్నారు. శనివారం గవర్నర్ ను కల్సి ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వాన్ని …

    Read More »
  • 21 November

    టీటీడీలో సరికొత్త నిబంధన

    ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ పత్రం సమర్పించాలనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది టీటీడీ. అయితే దీనిపై రెండు నెలల కిందటనే టీటీడీ నిర్ణయం తీసుకోగా తాజాగా ఆదేశాలను జారీ చేసింది టీటీడీ.గత కొంతకాలంగా శ్రీవారి సన్నిధిలో పెళ్ళి …

    Read More »
  • 21 November

    శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు

    శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా  రాజేంద్ర సింగ్  వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …

    Read More »
  • 21 November

    చంద్రబాబు, లోకేష్‌లపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ నేత..!

    టీడీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది..ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అపర చాణక్యుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలన్నీ బెడిసిగొడుతున్నాయి..రాజధాని తరలింపు డ్రామా అట్టర్‌ప్లాఫ్ అయిది.. పల్నాడు డ్రామా ఫెయిలైపోయింది, కోడెల డ్రామా వర్కవుట్ కాలేదు..ఇసుక డ్రామా ఉస్కో అంది..ఇంగ్లీష్ మీడియం డ్రామా మీడియాకే పరిమితం అయింది..ఇలా బాబుగారు వయసు మీదపడడంతో తప్పుడు స్కెచ్‌లు వేస్తున్నారో ఏమో కానీ…జగన్ సర్కార్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అయినా బాబుగారు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat