మందలగిరి మాలోకం సారీ సారీ..సోషల్ మీడియా ఎఫెక్ట్..వీర తెలుగుదేశం అభిమానులు క్షమించగలరు..మన నారావారి పుత్రరత్నం లోకేష్ ఈ మధ్య జనాల్లోకి రావడం కంటే..ఎక్కువగా ట్విట్టర్లోనే కూతెడుతున్నారండోయ్…జనాల్లోకి వస్తే నాలిక మందమై మంగళగిరిని.. మందలగిరి అని, జయంతిని వర్థంతి అని నోరుజారుతాడేమోనని బాబుగారు బయటకు రానివ్వడం లేదు..అయితే మొన్నీ మధ్య బయటకు వచ్చినా సుష్టుగా టిఫినీలు, కాఫీలు లాగించేసి.. ఓ నాలుగు గంటల నిరాహారదీక్ష చేసి, నిమ్మరసం తాగి వెళ్లిపోయాడే కానీ …
Read More »TimeLine Layout
November, 2019
-
19 November
రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి …
Read More » -
19 November
ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …
Read More » -
19 November
ఎన్టీఆర్ సతీమణి కి మరింత గౌరవం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దివంగత ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాష చైర్మన్ పదవి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె కు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ …
Read More » -
19 November
ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను …
Read More » -
19 November
వరంగల్ నిట్ లో గంజాయి కలకలం
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిట్ క్యాంపస్ లో గంజాయి కలకలం రేపోతుంది. నిట్ క్యాంపస్ లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తో పట్టుబడ్డారని మీడియాలో వార్తలు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు మంగళవారం ఒక ప్రకటనలో క్లారీటీచ్చారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ అయిన ఎస్. గోవర్థన్ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే …
Read More » -
19 November
ప్రభాస్ కు దర్శకుడు దొరికిండా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించి.. ఇటీవల విడుదలైన సాహో మూవీ కలెక్షన్లను రాబట్టిన కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఏ సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లేదు . అయితే లేటెస్ట్ గా ఇటీవల తెలుగు …
Read More » -
19 November
లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!
పత్తికొండకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు. ఈ నెల 25 న పత్తికొండ , ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయుల వెలుగు శిఖరం ,హైందవ ధర్మకవచం, నడిచే దైవం, దైవ స్వరూపులు,విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ …
Read More » -
19 November
ఇంగ్లీష్ మీడియంతో మతమార్పిడి కథనంపై మండిపడిన వైసీపీ సర్కార్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు “కమ్మ “గా కొమ్ముకాసే ఓ ఎల్లోమీడియాధిపతి, ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో ఓ చెత్తపలుకు కథనం రాసి..చంద్రబాబు అంతటోడు లేడంటూ భజన చేస్తుంటాడు..మరోవైపు అటు జగన్ సర్కార్పై ఇటు కేసీఆర్ సర్కార్పై విషం కక్కుతుంటాడు. తాజాగా ఆదివారం నాడు తన చంద్రజ్యోతి పత్రికలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను క్రిస్టియన్లగా మార్చేందుకే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపడుతుందంటూ చెత్తపలుకు పలికాడు. ఆల్రెడీ …
Read More » -
19 November
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »