తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »TimeLine Layout
November, 2019
-
18 November
టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More » -
18 November
తెలంగాణ సివిల్ ఇంజనీర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల ఇరవై ఏడో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి …
Read More » -
18 November
తగ్గుతున్న కష్టాలు..రోడ్డెక్కిన 69% బస్సులు..!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను,ప్రయివేట్ బస్సులను నడుపుతున్నారు. నిన్న ఆదివారం ఒక్క రోజునే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆరవై తొమ్మిది శాతం బస్సులు నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజునే మొత్తం 6114బస్సులను …
Read More » -
18 November
రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …
Read More » -
18 November
నాడు విజయవాడ సమస్యలు జగన్ విన్నారు.. నేడు విజయవాడ అభివృద్ధి కోసం జగన్ ఉన్నారు
వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, గత టిడిపి పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు,అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు …
Read More » -
18 November
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆంధ్రజ్యోతి పత్రిక కనిపించదా.?
ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల క్రితం విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలు పారదర్శకత తీసుకువస్తున్నారని. ఇంతకాలం పత్రికలు ఎల్లో మీడియా ఎలా వ్యవహరించిన పనిలేదని రాష్ట్రానికి సంబంధించి పాలసీలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో పత్రికలు, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చట్టపరంగా చర్యలు కచ్చితంగా తీసుకుంటామని …
Read More » -
18 November
జగన్ కు గుర్రం బొమ్మ ఇచ్చిన గవర్నర్ ఎందుకో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబాలు సోమవారం కలుసుకున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ కుటుంబంతో కలిసి సీఎం కుటుంబం లంచ్ కు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన వేతనాలతో పాటు అనేక అంశాలపై గవర్నర్ తో జగన్ చర్చించారు. అలాగే గవర్నర్ సతీమణి ముఖ్యమంత్రి జగన్ సతీమణి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గవర్నర్ జగన్ కలిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన సందర్భంలో గవర్నర్ …
Read More » -
18 November
ఈ నెల 23న సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా లేడీ మెగాస్టార్ విజయశాంతి కీలకపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. రాంబ్రహ్మం సుంకర,దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దర్శకుడైన అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఈ నెల …
Read More » -
18 November
చింతమనేని పక్కన కూర్చొని రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనంటున్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఏలూరు వెళ్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వరుసగా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటానని, పార్టీ తరుపున మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని కలిసిన అనంతరం …
Read More »