TimeLine Layout

November, 2019

  • 18 November

    సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా …

    Read More »
  • 18 November

    సాయి పల్లవి లక్ష్యం అదేనంటా..?

    సాయిపల్లవి ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఫిదా మూవీలోని “బాడ్కావ్ బలిసిందరా” అనే డైలాగ్ . ఈ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న బక్కపలచు భామ.ఒక పక్క అందంతో మరోపక్క చక్కని అభినయంతో ఇండస్ట్రీలో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేచూరల్ అందాల బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో …

    Read More »
  • 18 November

    సీఎం జగన్ సంచలన నిర్ణయం-అవినీతి పరుల గుండెల్లో ఇక రైళ్లే

    ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత ఐదు నెలలు నుంచి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి. తాజాగా ఏపీలో నెలకొన్న అవినీతిని అంతం చేయడానికి …

    Read More »
  • 18 November

    టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!

    టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …

    Read More »
  • 18 November

    గజ్వేల్ లో మంత్రి హారీష్ రావు బిజీ బిజీ

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు గజ్వేల్ లోని ఇండియన్ బ్యాంకు ప్రారంభించారు. ఆ తర్వాత దొంతుల ప్రసాద్ గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లకు సంబంధించిన మొత్తం 717 అర్హులైన …

    Read More »
  • 18 November

    మరో బయో పిక్ లో తాప్సీ

    తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న …

    Read More »
  • 18 November

    శభాష్ సీఎం జగన్..ఆర్ నారాయణమూర్తి

    ఆంధ్రప్ర‌దేశ్‌లోని పాఠ‌శాల విద్యారంగంలో తెలుగు మాధ్య‌మంపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో పెద్ద చ‌ర్చ‌ జరుగుతోంది. కొందరు నేతలు వ్యతీరేకిస్తేంటే..మెజారిటీ ప్రజలు, యువకుల, రాజకీయ నేతలు స్వాగాతిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టిన నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న …

    Read More »
  • 18 November

    కర్నూల్ జిల్లాలో జగన్ దెబ్బకు టీడీపీ నేతలు రాజకీయాలకు గుడ్ బై

    వైసీపీ పార్టీ రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్‌ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప తరువాత కర్నూలే! 2019 ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసి 7 …

    Read More »
  • 18 November

    భార్య టీ పెట్టలేదని భర్త ఆత్మహత్య

    వినడానికి .. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా నారాయణ పేటకు చెందిన భక్తల అడివయ్య,జ్యోతి దంపతులు దాదాపు పదేళ్ల కిందట ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బాలయ్య నగర్లో నివస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం రోజు ఉదయం టీ పెట్టమని తన భార్య అయిన జ్యోతిని అడిగాడు. దీనికి స్పందనగా భార్య జ్యోతి కొద్ది సేపటి …

    Read More »
  • 18 November

    లోకేష్, చంద్రబాబులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల దాడి టీడీపీని అతలాకుతలం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వంశీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే వంశీకి మద్దతుగా కొడాలి నాని వంటి వైసీపీ నేతలు బాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు మరో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat