ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. …
Read More »TimeLine Layout
November, 2019
-
15 November
మహారాష్ట్ర సీఎం ఖరారు…?
మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న అధికారం ఎవరు చేపడతారనే సస్పెన్స్ కు తెర తొలగినట్లే అని వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ లలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారీటీ సాధించలేదు. దీంతో ముందుగా పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ అంతమెజారిటీ లేదని తిరస్కరించారు.ఆ …
Read More » -
15 November
ఆడపిల్లల మార్ఫింగ్ ఫోటోలతో వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం…సీపీకి ఫిర్యాదు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్మీట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …
Read More » -
15 November
బ్రేకింగ్..వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్మీట్లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు …
Read More » -
15 November
నేనేమైనా పప్పా..నాకు ఏమీ తెలియదా..? వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడమేంటి?. నేను ముందే పార్టీకి రాజీనామా చేశా. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు. కాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ …
Read More » -
15 November
మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?
మీరు ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ మాట్లాడటం చేయరా..?. అవి లేకుండానే మీరు పాటలు వినడం కానీ వీడియోలు చూడటం కానీ చేయరా..?. అయితే ఇయర్ ఫోన్స్ తో బీకేర్ ఫుల్. ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన థాయ్ లాంట్ లో చోటు చేసుకుంది. సొమ్చీ సింగి ఖార్న్ అనే వ్యక్తి తాను పనిచేస్తున్న హోటల్ లో పని అంతా పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటూ …
Read More » -
15 November
ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు …
Read More » -
15 November
సెహ్వాగ్ వారసుడు దొరికేసాడు..సిక్స్ కొట్టిండు..డబుల్ చేసిండు..!
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా …
Read More » -
15 November
ఇలా అయితే చింతమనేనికి మీకు తేడా ఏముంది బాబూ..?
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి దళితులపై ఎలాంటి మమకారం ఉందో ఇవాళ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టేసాడు. తన వర్గానికి తప్పా మరో వర్గానికి ఎన్నడూ తాను సాయం చెయ్యలేదు. మరోపక్క ఆయన అండ చూసుకొని ఆ పార్టీ నాయకులు అందరు రెచ్చిపోయారు. దీనిపై ధీటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వారి పరువు తీసేసాడు. “దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన …
Read More » -
15 November
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతాం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం సింగూర్ లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను,మరియు గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »