తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా మొదటినుంచీ కంచుకోటగా ఉంది కృష్ణాజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఉండడం పట్ల ఆ పార్టీ తరఫున ఎవరు నిలబడిన గెలుస్తారు అనేది ఉండేది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అలాగే విజయవాడ లో యువతకు తలలో నాలుకగా ఉండే దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పునాదులు కదిలిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి …
Read More »TimeLine Layout
November, 2019
-
15 November
ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?
తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …
Read More » -
15 November
టీడీపీ ఇసుక దీక్ష లో హల్చల్ చేసిన పెయిడ్ ఆర్టిస్టులు..!
ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి, …
Read More » -
15 November
జగన్ ని హత్య చేయించేందుకు విజయమ్మ ప్రయత్నించారా.. ఇంకోసారి అను ఈ మాటలు
తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఉద్దేశించి తీవ్రంగా పరుష పదాలతో దూషించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వంశీ తిట్టిన తిట్లు చేస్తూ రాజేంద్రప్రసాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కాకి మాటలు మాట్లాడుతున్నాడని ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తి అని విమర్శిస్తున్నారు. గతంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ …
Read More » -
15 November
మళ్ళీ మెరిసిన మయాంక్..ఇక ఆపడం కష్టమే..!
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పుజారా అర్ధశతకం పూర్తి చేసుకొని వెనువెంటనే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు జట్టుకి కొండంత అండగా నిలిచాడు కుర్రాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ …
Read More » -
15 November
జగన్ కు నాకు పాతికేళ్ల పరిచయం ఉంది..అయినా ఏం అడగలేదు..టీడీపీలో అవమానించారు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కు తనకు పరిచయం ఉందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మూసివేస్తే జగన్ తో మాట్లాడి తాను ఆ పనులు చేయించుకున్నారని అనంతరం దమ్ము సినిమా చూసి …
Read More » -
15 November
ఒరేయ్ రాజేంద్ర నువ్వు పోటుగాడివా డొక్క పగులుద్ది..ఎందుకింత ఫైర్ !
తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బాబు రాజేంద్రప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని విరుచుకుపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పార్టీ మారిన తరువాత తను తప్పుడు వ్యక్తిగా ప్రసారం చేస్తుండడం పట్ల స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న వల్లభనేని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు …
Read More » -
15 November
ఏపీ రాజకీయాలలో అతిపెద్ద కుదుపు… టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?
ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద కుదుపు రాబోతుందని..టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏమంటూ అన్నాడో కానీ..టీడీపీలో మాత్రం అతి పెద్ద కుదుపు రాబోతుంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. కాగా మరో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చంద్రబాబు ఇసుక దీక్షకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More » -
15 November
శభాష్ ఎస్పీ సిద్థార్థ కౌశల్ …సీఎం వైఎస్ జగన్
నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ శభాష్ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో తీసుకున్న …
Read More » -
15 November
పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకునేబదులు జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవచ్చు కదా.? వల్లభనేని సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన స్నేహితుడు నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కెరీర్ ను పణంగా పెట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను అనంతర కాలంలో చంద్రబాబు పక్కన పెట్టారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవసరమైతే ఎవరు కాలైనా …
Read More »