ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా …
Read More »TimeLine Layout
October, 2019
-
30 October
దేవిపట్నం బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే …
Read More » -
30 October
ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన..పలు కీలక పథకాలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్లో పరీక్షించి …
Read More » -
30 October
‘వన్ స్టాప్ షాప్’ పేరుతో రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
రైతు శ్రేయస్సు కొరకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం పేరుతో పెద్దఎత్తున నిధులు విడుదల చేసిన సర్కార్ వన్ స్టాప్ షాప్ పేరుతో రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సచివాలయం పక్కనే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఔషధాలు అన్నింటినీ ప్రభుత్వమే దగ్గరుండి సప్లై చేయనుంది. ముఖ్యంగా …
Read More » -
30 October
టాలీవుడ్ షాక్ న్యూస్..ప్రదీప్ కు ఏదో తెలియని జబ్బు
తన అల్లరి..తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ..గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో అత్తకు కొడలుకు పెట్టిన మెలిక వల్ల బాగా ఫేమస్ అయిన యాంకర్ ప్రదీప్ . ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా తన హావను కొనసాగిస్తున్నాడు.. ఫిమేల్ యాంకర్ మారాలి తప్ప ప్రదీప్ మాత్రం కామన్.. ఇకపోతే ఈ మధ్య ప్రదీప్ జోరు తగ్గిందని అందరూ అంటున్నారు.. అదేంటంటే.. ఈటీవీలో ప్రసరమవుతున్న ఢీ షో కి …
Read More » -
30 October
తీహార్ జైలుకు చిదంబరం…అప్పటివరకూ అక్కడే ?
మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read More » -
30 October
అప్పుడు డబ్బిచ్చి వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ఇప్పుడు వంశీ పార్టీమార్పుపై ఏమన్నారంటే.?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ కష్టం మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని చంద్రబాబు తాజాగా తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనుద్దేశించి పలు …
Read More » -
30 October
2020 జూన్ 1 నాటికి వన్ నేషన్ వన్ కార్డు
వచ్చే ఏడాది జూన్ నెల ఒకటో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా వన్ నేషన్.. వన్ కార్డు పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చు అని కేంద్ర మంత్రి పాశ్వాన్. అయితే ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని .. రేషన్ కార్డు లబ్ధిదారుల …
Read More » -
30 October
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను విభిన్న నోటిఫికేషన్లతో భర్తీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ఎస్పీడీసీఎల్ ఐదు వందల అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు రేపటి నుంచి అంటే గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. అర్హతల గురించి పూర్తి వివరాలతో పాటుగా ఫీజులు చెల్లింపు తదితర అంశాల గురించి దీనికి సంబంధించిన tssouthernpower.cgg.gov.in లో తెలుసుకోవచ్చు. అయితే …
Read More » -
30 October
సరికొత్త అవతారంలో లాలూ కుమారుడు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొదట నుంచి తనకు తాను కృష్ణావతారంగా చెప్పుకునే తేజ్ ప్రతాప్ తాజాగా దీపావళి పండుగ నాడు సరికొత్త అవతారమెత్తాడు. ఇందులో భాగంగా మధురలో పెద్ద జుట్టు,నుదుటన తిలకంతో దీపావళి నయా లుక్ తో ప్రత్యేక్షమయ్యాడు. వేడుకల్లో పాల్గొన్న ప్రతాప్ గోవర్ధన పూజ నిర్వహించి యమునా నది ఒడ్డున ప్రత్యేక …
Read More »