TimeLine Layout

October, 2019

  • 29 October

    రూ. 125 నాణెం విడుదలచేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

    125 రూపాయల నాణేన్ని మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఈ ఏడాది పరమ హంస యోగానంద 125 వ జయంతి కావడంతో ప్రభుత్వం ఆయన స్మారకార్థం ఈ నాణెం విడుదల చేసింది. పరమహంస యోగాతో ఎన్నో అద్భుతాలు చేశారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం 125 రూపాయల నాణెం విడుదల చేసిందన్నారు. 1893 లో జన్మించిన పరమహంస …

    Read More »
  • 29 October

    మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి..!!

    ఈ నెల 31న హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని ఆయన ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు. 800 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం, మొత్తం 8,056 …

    Read More »
  • 29 October

    How To Teach Small Pet Carrier Like A Pro

    Suggestions, stories, and evaluations for individuals who love canine, powered by , the world’s largest community of 5-star pet sitters and dog walkers. SturdiBag is compact and really mild pet service and it could maintain as much as forty pounds, but it is probably the most effective to use dog …

    Read More »
  • 29 October

    పవన్‌కల్యాణ్‌పై తప్పా..ఏ హీరోపై ఆ ఫీలింగ్ రాలేదు..కాజల్ హాట్ కామెంట్స్..!

    మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన …

    Read More »
  • 29 October

    కేసీఆర్ విజ్ఞాన కేంద్రం..విద్యార్థుల పాలిట వరం.. మంత్రి కేటీఆర్

    పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థుల భవిష్యత్ లో వెలుగులు నింపేలా కేసిఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ నేతృత్వంలో..దీనికి సంబంధించిన లోగోను హైదరాబాద్ లోని కార్యాలయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రఘువీర్ సింగ్ తీసుకున్న చొరవని మంత్రి కేటీఆర్ అభినందించారు. పాఠశాల పిల్లల్లో జ్ఞానం …

    Read More »
  • 29 October

    రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?

    తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …

    Read More »
  • 29 October

    ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై వేధింపుల కేసు..!

    ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. …

    Read More »
  • 29 October

    మరోసారి లారెన్స్ గొప్ప నిర్ణయం..!

    క్రొరియోగ్రాఫర్ గా చిత్ర సీమలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్..ఆ తర్వాత నటుడి గా డైరెక్టర్ గా నిర్మాత గా ఇలా తనలోని కోణాలను బయటపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆలా సంపాదించిన డబ్బుతో ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు ఈ సందర్భాంగా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి …

    Read More »
  • 29 October

    బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్

    బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …

    Read More »
  • 29 October

    శ్రీముఖి విన్నర్ అని బిగ్‌బాస్ ఫిక్స్ చేసిందా..మిగిలిన కంటెస్టెంట్లు, చూసే జనాలు పిచ్చోళ్లా ఏందీ..?

    బిగ్ బాస్ విన్నర్‌ ను నిర్ణయించేది ప్రేక్షకులే.. నేను, ఆర్గనైజర్స్, రికమండేషన్స్ అలాంటివి చెల్లవు. ఎవరికి ఎన్నిఓట్లు వచ్చాయి అన్నదే ముఖ్యం.. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లువేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించేందుకు థర్డ్ పార్టీ ఉంది. వాళ్లు ముంబైనుండి నెట్ వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు టైటిల్ ను ముందే డిసైడ్ అయ్యారనదాంతో కన్ఫ్యూజన్ వద్దు అంటూ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాటలు.. అయితే బిగ్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat