TimeLine Layout

October, 2019

  • 29 October

    పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులు..!

    జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్‌ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్‌ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర …

    Read More »
  • 29 October

    మొన్న భార్య విషయంలో షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు శుభవార్తతో మీ ముందుకు..!

    సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుగా అరంగేట్రం చేసిన మనోజ్ కొన్ని మంచి సినిమాల్లో నటించినా ఎక్కువ పరాజయలనే మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. తమమధ్య  విభేదాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని మనోజ్ తెలిపారు. అయితే  దీపావళి సందర్భంగా మరోకొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించినట్లు …

    Read More »
  • 29 October

    చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకకు నలుగురు పిల్లలతో వచ్చిన పవన్ కళ్యాణ్

    తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ …

    Read More »
  • 29 October

    పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?

    తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …

    Read More »
  • 29 October

    కేంద్ర సర్వీసుల్లో ఐఏఎస్‌ ఆమ్రపాలి

    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్న యంగ్‌ డైనమిక్‌ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. డిప్యూటి కార్యదర్శిగా ఢిల్లీలోని కేబినెట్‌ సెక్రటేరియట్‌లో ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. వికారబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా రంగారెడ్డి జిల్లా జెసిగా సేవలందించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్‌ అర్భన్‌ కలెక్టర్‌గానూ సేవలందించారు.

    Read More »
  • 29 October

    ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్

    ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …

    Read More »
  • 29 October

    వర్మ సినిమాలో అన్ని పాత్రలు ఓకే గాని కత్తి మహేష్ ను ఎందుకు అలా చూపించారు.?

    ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాతో మరోసారి రాజకీయంగా చర్చ జరిగేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కె.ఎ.పాల్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, తనయుడు నారా లోకేష్, బ్రాహ్మణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్ని పాత్రలను ఆయా వ్యక్తులను పోలి ఉండే ఆర్టిస్టులతో తీస్తున్నారు. కానీ ఒక్క …

    Read More »
  • 29 October

    పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం

    తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …

    Read More »
  • 29 October

    లాభాలతో స్టాక్ మార్కెట్లు

    దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …

    Read More »
  • 29 October

    స్టార్ హీరోకు బాంబు బెదిరింపు

    అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat