ఈ దీపావళి ఏపీలో ఎందరో నిరుద్యోగ యువతకు నిజమైన దీపావళి. .సీఎం జగన్ చేసిన మంచి పని…ఫోటోలో కనిపిస్తున్న ఈ అంధ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న యువతకు వారి స్వగ్రామాలలోనే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వైసీపీ సర్కార్ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే …
Read More »TimeLine Layout
October, 2019
-
28 October
జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం..మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటన
కర్నూల్ జిల్లా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హాజ్మున్నీ(15) అనే విద్యార్థిని శుక్రవారం గుండెజబ్బుతో కన్నుమూసింది. ఆమె మృతితో పాఠశాలలో విషాదం నిండింది. మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఈమె మృతిని స్నేహితురాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాఠశాలలోనే బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువు, క్రీడల్లో రాణింపు: హాజ్మున్నీని గుండెజబ్బు వెంటాడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. …
Read More » -
28 October
గూడూరు స్కూల్లో టాయిలెట్ ఇక్కట్లపై సాక్షి కథనం..స్పందించిన ప్రజాప్రతినిధులు..!
అక్టోబర్ 26, శనివారంనాడు సాక్షి పత్రికలో చెప్పుకోలేని బాధ శీర్షికతో ఓ కథనం వచ్చింది. ఆ కథనం చదివి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ చలించిపోయారు. వెంటనే బాలికలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్బాద్ జిల్లా, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 130 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అలాగే ఈ భవనంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అందులో 80 మంది విద్యార్థినులు చదువుతున్నారు. …
Read More » -
28 October
అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకుంటే..90 రోజులు ఫ్రీ
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది ఆ సంస్థ. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్ను సమీక్షించి బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు …
Read More » -
28 October
కడప మాజీ మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదిరిపోయే సెటైర్..!
కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప …
Read More » -
28 October
సుమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే..బిగ్బాస్ హౌస్లో రచ్చ రచ్చ
టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే ఇంకేముంది ప్రముఖ యాంకర్.. సుమ కనకాల అని వేరే చెప్పాలా అని అంటారు.పది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరిచుకున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. పలు సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా తన అనర్గలంగా మాట్లాడే చతురతతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా వారం రోజుల్లో బిగ్బాస్ …
Read More » -
28 October
గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More » -
28 October
కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ లో బాలయ్యను చూశార..!
ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో..ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నట్రైలర్ కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ ట్రైలర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ. అవును.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రయిలర్ లో బాలయ్య లేడు. చివరికి కేఏ …
Read More » -
28 October
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్…మరో మెట్రో కారిడార్ సిద్ధం…!
భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – మియాపూర్ రూట్లలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నగర ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో తాజాగా మరో కారిడార్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కారిడార్ – 2 లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కి.మీ. మేర మార్గాన్ని ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ …
Read More » -
28 October
హైదరాబాద్కు రావొద్దు…మంత్రి హరీశ్ రావు
ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్కు వచ్చే వాళ్ల సంఖ్య పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీశ్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీశ్. ఏదైనా …
Read More »