TimeLine Layout

October, 2019

  • 28 October

    సరిలేరు నీకెవ్వరూ స్టోరీ లీక్..ట్రైన్ ఎపిసోడ్, కర్నూల్ ఎపిసోడ్ హైలైట్

    మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ గా చూపిస్తూ రివీల్ చేశారు. తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ …

    Read More »
  • 28 October

    తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని కూతురు ఏం చేసిందో తెలుసా

    రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని మునుగనూరులో దారుణమై ఘటన చోటుచేసుకుంది. చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. వివరాలు… రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ …

    Read More »
  • 28 October

    రేవంత్ రెడ్డి పరువు అడ్డంగా తీసేసిన జగ్గారెడ్డి..!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఘోర పరాజయం చవిచూడడంతో ఆమె భర్త, పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఖాయమని మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే హుజూర్‌నగర్ …

    Read More »
  • 28 October

    సీమలో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడి

    రాయలసీమలోని కడప జిల్లాలో టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్‌ తాళ్లపల్లె రాకేష్‌ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్‌ …

    Read More »
  • 28 October

    చంద్రబాబుతో జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టిన జేసీ దివాకర్ రెడ్డి…!

    టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని జేసీ పేర్కొన్నారు. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాత్ర ఉందో లేదో తాను చెప్పలేనని జేసీ …

    Read More »
  • 27 October

    ఆర్మీ దుస్తుల్లో ప్రధాని మోదీ..సైనికులతో దీపావళి వేడుకలు

    ప్రధానమంత్రి నరేద్రమోదీ దీపావళి సంబరాలు భారత ఆర్మీతో కలిసి జరుపుకున్నారు. జమ్మూలోని రాజౌరీ ఆర్మీ క్యాంప్‌కు చేరుకున్న ప్రధాని ఆర్మీ యూనిఫాం ధరించి దివాళి వేడుకల్లో పాల్గొనడం గమనర్హం. ప్రధాని రాకతో జవాన్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లకు తానే స్వయంగా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సహా జవాన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. Like he has done during …

    Read More »
  • 27 October

    దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

    రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న కల్వకుంట్ల తారక రామారావు ఈ విధంగా స్పందించారు.. వెలుగులు పంచే పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు. చిన్నారులు పటాసులు పరిమితంగా కాల్చాలనీ, పండుగను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మంత్రి ఆకాంక్షించారు. #HappyDeepavali2019వెలుగులు …

    Read More »
  • 27 October

    ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..!!

    రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఇప్పటికే ఆటోమేషన్ …

    Read More »
  • 27 October

    సీఎం సహాయనిధికి గగన్‌దీప్‌ భారీ విరాళం..!!

    టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి చెందిన గగన్ దీప్ సింగ్ కోహ్లీ, మంత్రి కేటీఆర్ గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు ద్వారా స్ఫూర్తి పొందానని,ఆయన కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని …

    Read More »
  • 27 October

    గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat