TimeLine Layout

October, 2019

  • 25 October

    హిందూపురంలో బాలయ్యకు ఘోర అవమానం..!

    హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు …

    Read More »
  • 25 October

    మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సౌతాఫ్రిక టీఆర్ఎస్ శాఖ అధినేత నాగరాజు భేటీ

    తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఈ రోజు శుక్రవారం కలిశారు..ఈ సందర్బంగా నాగరాజు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు.

    Read More »
  • 25 October

    తెలంగాణ దేశానికే ఆదర్శం

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం , హరితహారం నిర్వహణ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హారీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదు.పంచాయతీ ప్రణాళికతో పల్లెల …

    Read More »
  • 25 October

    కచ్చలూరు బోటు వెలికితీత..బాబు మార్క్ లేఖ..!

    ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..అది నా ఘనత అని గొప్పలు చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..గతంలో సింధూ ఒలంపిక్‌పతకం సాధిస్తే..అది నా ఘనతే అని..సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటే..అది నా ఘనత అని చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటాడు. ఆఖరికి విషాదంలో కూడా పబ్లిసిటీ కోరుకునే రకం చంద్రబాబు అని మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు …

    Read More »
  • 25 October

    బన్నీ అభిమాని పేరుతో రూ.30లక్షలు స్వాహా

    టాలీవుడ్ సూపర్ హీరో,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో రూ. ముప్పై లక్షలు స్వాహా చేసిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బన్నీ కు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి విదితమే. ఇలా అభిమానినని చెబుతూ మిగతా బన్నీ అభిమానులను బురడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని తనకు ప్రమాదం జరిగింది. తోచినంతా …

    Read More »
  • 25 October

    పీపుల్స్ లీడర్ ని అభినందించిన పీపుల్స్ స్టార్

     ప్రముఖ దర్శకుడు ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపు ని ప్రోత్సహించ కపోవడం చాలా శుభపరిణామమన్నారు .ఎవరైనా పార్టీ మారారు చూస్తే పదవికి రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేయడం ఎంతో విలువలతో కూడిన నిర్ణయం అన్నారు. జనాభా …

    Read More »
  • 25 October

    “మహా”లో బీజేపీకి శివసేన షాక్

    మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు. అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. …

    Read More »
  • 25 October

    30సెకండ్ల ప్రకటనకు అన్ని కోట్లా..?

    మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో.. అగ్రహీరో. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. అలాంటి హీరోతో యాడ్ చేయడం అంటే కోట్లతోనే పని. మరి ఏకంగా తన కుటుంబ సభ్యులనే ఈ యాడ్ లో నటింపచేస్తే ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటాడో కదా. తాజాగా ఒక ప్రముఖ రియల్టర్ కంపెనీకి ఇచ్చిన ఒక ప్రకటనలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు నమ్రతా శిరోధ్కర్,కుమారుడు,కుమార్తె నటించారు. …

    Read More »
  • 25 October

    వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం..ప్రపంచం ఏపీ వైపు చూసేలా ప్లాన్

    ఉద్యోగాలు, ఉపాథి కల్పించే చదువులు, శిక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థనుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా, ఉపాథి పొందడమే లక్ష్యంగా సరికొత్త పంథాలో వీటిని ముందుకు తీసకెళ్లాలని నిశ్చయించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ దీనికి సంబంధించి విద్య, శిక్షణ, పరిపాలనా పరంగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివద్ధి, …

    Read More »
  • 25 October

    దీపావ‌ళికి 200 ప్ర‌త్యేక రైళ్లు.. 2500 ట్రిప్పులు

    దీపావ‌ళి, క్రిస్మ‌స్ పండుగ సీజ‌న్ నేప‌థ్యంలో.. భార‌తీయ రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పనున్న‌ది. సుమారు 200 ప్ర‌త్యేక రైళ్లు.. దాదాపు 2500 అద‌నపు ట్రిప్పులు తిరుగుతాయ‌ని రైల్వేశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ప్ర‌యాణికుల తాకిడిని త‌ట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌క‌తా, ముంబై, ల‌క్నో, గోర‌క్‌పూర్‌, చాప్రా స్టేష‌న్ల‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. వివిధ రైల్వే జోన్ల‌లోనూ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat