TimeLine Layout

October, 2019

  • 24 October

    మరదలితో అక్రమ సంబంధం..నేరం రుజువు కావడంతో టీడీపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష

    అక్రమ సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది. వివరాలు చూస్తే..అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ …

    Read More »
  • 24 October

    మహేశ్ బాబు ఫ్యామీలీతో కలిసి తొలిసారి యాడ్..వీడియో హల్ చల్

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు …

    Read More »
  • 24 October

    రాజధానిపై ట్వీటేసి నవ్వుల పాలైన నారావారి తనయుడు….!

    ట్విట్టర్ పిట్ట లోకేషం మళ్లీ పప్పులో కాలేశాడు. రాజధానిపై ఏదో గొప్పగా ట్వీటేసాననుకుని మురిసిపోయాడు. అది కాస్తా రివర్స్ అయి నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై నారావారి తనయుడు లోకేషం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబుగారు గత ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్‌లో భ్రమరావతిని కట్టించాడే తప్ప..కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. పైగా కట్టించిన రెండు తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షానికే కురిసి..బాబుగారి రాజధాని …

    Read More »
  • 24 October

    టీవీ5లో జాయిన్ అయిన జాఫర్

    ముఖాముఖి కార్యక్రమం ద్వారా టీవీ9 లో పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ జర్నలిస్టు జాఫర్ అనంతరం బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ అక్కడ ఇమడలేకపోయారు మళ్ళీ వచ్చి జాఫర్ ఛానల్ లో జరిగిన అంతర్గత విభేదాల కారణంగా టీవీ9 వీడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న జాఫర్ తాజాగా టీవీ5 లో చేరారు. ఇక …

    Read More »
  • 24 October

    బాలకృష్ణ మొనగాడు…ఈ చిరంజీవి, గిరంజీవి ఎవడు పనికిరాడు..బాబు మోహన్

    సినీనటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి అభిమానులంతా బాబు మోహన్ వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు ఇంతకీ బాబు మోహన్ ఏమన్నారో చూద్దాం. తాను బాలకృష్ణ కలిసి భైరవ ద్వీపం అనే సినిమాలో నటించానని బాలకృష్ణల గుర్రపు స్వారీ చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు బాబు మోహన్. అంతటితో …

    Read More »
  • 24 October

    మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా లో దూసుకెళ్తున్న బిజెపి

    మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైంది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు.మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మ‌ళ్లీ అధికారాన్నిద‌క్కించుకుంటుంద‌ని ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బీజేపీ కూట‌మి పార్టీలే లీడింగ్‌లో ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో 288, హ‌ర్యానాలో 90 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది.అయితే మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుంద‌ని ఎగ్జిట్ పోల్స్ …

    Read More »
  • 24 October

    హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్

    హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …

    Read More »
  • 24 October

    బండ్ల గణేష్ ను బంజారాహిల్స్‌ నుంచి కడపకు తరలించిన పోలీసులు..ఎందుకో తెలుసా

    ప్రముఖ సినీ నిర్మాత మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ను గురువారం బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి కడపకు తీసుకెళ్లారు. 2014లోనే కడపకు చెందిన మహేష్ అనే ఓ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ అవడంతో బండ్ల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు …

    Read More »
  • 24 October

    హుజూర్ నగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్

    తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ …

    Read More »
  • 24 October

    మహారాష్ట్రలో బీజేపీదే అధికారం.

    మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా అధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288స్థానాలకు మూడు వేలకుపైగా అభ్యర్థులు బరిలో ఉండగా.. అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోరు సాగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 134,కాంగ్రెస్ 86, ఇతరులు 31 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తున్నారు. మహారాష్ట్రలో మెజారిటీ ఫిగర్ 145. ప్రస్తుతం 134 స్థానాల్లో అధిక్యంలో ఉన్న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat