హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. ఇప్పటివరకు వెలువడిన ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపులో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో …
Read More »TimeLine Layout
October, 2019
-
24 October
మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ …
Read More » -
24 October
మూడో రౌండ్లో అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
Read More » -
24 October
4వేల ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు …
Read More » -
24 October
హర్యానాలో దూసుకుపోతున్న బీజేపీ
హర్యానా రాష్ట్రంలో తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. మొత్తం తొంబై స్థానాలకు 1169మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 40,కాంగ్రెస్ 10,జేజేపీ 04 స్థానాల్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More » -
24 October
మహారాష్ట్రలో అధిక్యం దిశగా బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో …
Read More » -
24 October
మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు
దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …
Read More » -
24 October
మొదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో …
Read More » -
23 October
Painless Systems For ladadate – The Facts
There may be an previous saying “Like should marry like or there’ll be no happiness.” However, many individuals in Russia ignore this knowledge, particularly ladies who look for love overseas. Teresa additionally points out that for shy girls, in particular, Bumble is the ideal app to use in case you’re making an attempt to …
Read More » -
23 October
ఆదర్శ టౌన్ షిప్ గా కొల్లూరు.. మంత్రి కేటీఆర్
కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని ఆదర్శ టౌన్ షిప్ తయారు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదలకోసం పక్కా ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదని, కొల్లూరులో …
Read More »