వనపర్తి మున్సిపాలిటీలో స్వచ్చ వనపర్తి కార్యక్రమాన్ని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. మన పట్టణాన్ని మనమే బాగుచేసుకుందామన్నారు. 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలన్నారు. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడాలన్నారు. ప్రజలంతా భాగస్వాములై చేయాల్సిన ప్రజాహిత కార్యక్రమం ఇది అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. …
Read More »TimeLine Layout
October, 2019
-
20 October
మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దు..మంత్రి ఈటెల
శాస్త్ర సాంకేతికతను సమాజ హితానికి ఉపయోగించాలే తప్ప వినాశనానికి కాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పాశ్చాత్య కల్చర్ మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దని సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ లో సన్ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ లీడర్ షిప్ అవార్డ్స్ -2019 కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. హాస్పిటల్స్, స్పోర్ట్స్, బిజినెస్, …
Read More » -
20 October
రైతులను ఇబ్బంది పెట్టొద్దు..మంత్రి ఎర్రబెల్లి
వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో బిఎస్ఎన్ గార్డెన్ లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో వరిధాన్యం, పత్తి కొనుగోళ్లపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …
Read More » -
20 October
ఫార్మాసిటీకి సాయం చేయండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ..!!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటికి పెద్ద ఎత్తున అర్ధిక సహాయం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా సిటీని జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (NIMZ)గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో కేంద్రం, నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ …
Read More » -
20 October
Insights On Vital Details In asiandate.com
I go to Diamond Head No. 2, a Chinese restaurant run by a Vietnamese man in a predominantly black area of Fort Smith to satisfy good ol’ white Southern boy Mike and his Russian wife, Katarina (their names have been modified per her request). Girls choose men that keep them …
Read More » -
20 October
బాలయ్య చిన్న అల్లుడి ఘరానా మోసంపై విజయసాయిరెడ్డి సెటైర్..!
13 కోట్లు బ్యాంకు అప్పు చెల్లించకపోగా..పైగా నాకు ప్రభుత్వం నుంచి 3 కోట్లు డబ్బులు రావాలి.. అందుకే కట్టలేదంటూ దబాయిస్తున్న బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్టాపిక్గా మారింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన పత్రికలలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్లో భరత్ …
Read More » -
20 October
చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు, దేవినేని ఉమతో …
Read More » -
20 October
డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
తొలిసారిగా టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన తడాఖా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్లో మరో సెంచరీ చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు. ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో …
Read More » -
20 October
వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More » -
20 October
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అయింది…ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు… నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు …
Read More »