బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గడిచిన ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం …
Read More »TimeLine Layout
October, 2019
-
18 October
హైకోర్టు డెడ్ లైన్..రేపు ఉదయం 10.30..
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.
Read More » -
18 October
బిత్తిరి సినిమా కోసం విజయ్ దేవరకొండ
తీన్మార్ వార్తలతో న్యూస్ మీడియాలో సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి మరో మెట్టు ఎక్కి హీరోగా అవతారం ఎత్తారు. నిన్నటి వరకు బుల్లితెరపై సంచలనం రేపిన బిత్తిరి…ఇప్పుడు తుఫాకి రాయుడిగా హీరోగా అవతారం ఎత్తాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. రసమయి ఈ సినిమాను నిర్మించగా..ప్రభాకర్ దర్శకత్వం చేశారు. ట్రైలర్ లో మంచి కామెడీ, మెసేజ్ ఉన్నట్టుగా …
Read More » -
18 October
వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More » -
18 October
మరోసారి మరిన్ని దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులు సీజ్
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో రకంగా అధికార పార్టీలో ఉంటూ దివాకర్ రెడ్డి అక్రమంగా బస్సులను తిప్పారనే ఖ్యాతిని గాంచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయినా, టీడీపీ పవర్ లోకి వచ్చాకా అయినా దివాకర్ ట్రావెల్ దందాకు తిరుగులేకుండా పోయింది. ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నా.. దివాకర్ బస్సులపై …
Read More » -
18 October
మేమిద్దరం భలే ఆడుకుంటాం
బాలీవుడ్ దుమ్మురేపిన నటి మోడల్ ప్రియాంక చోప్రా…హలీవుడ్ సినిమాల్లోను తన సత్తా చాటింది. చాలా వరకు అక్కడ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రియాంక క్రమంగా అక్కడే సింగర్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అక్కడే సెటిల్ అయింది. వీరిద్దరు ఎప్పటికప్పుడు వాళ్ల విషయాలను షేర్ చేసుకుంటూ… అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రియాంక షేర్ చేసిన విషయం జనాలకు ముచ్చటగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో చాలా ఆచారాలు ఉన్నాయి.అందులో కర్వాచౌత్ …
Read More » -
18 October
మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు…!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసునమోదు చేశారు. …
Read More » -
18 October
డెంగ్యూ జ్వరంతో టాలీవుడ్ బాలనటుడు మృతి
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. సామన్యప్రజలతో పాటు అందరిపై డెంగీ విరుచుకుపడుతుంది. తాజాగా జీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లోనటించే …జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు సుమాంజలి రెండవ కుమారుడైన గోకుల్ సాయి.. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో …
Read More » -
18 October
ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్రోడ్డులోని రాజ్పథ్ ఫంక్షన్ హాల్లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …
Read More » -
18 October
అమితాబ్ కు అనారోగ్యం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం …
Read More »